Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మానవపాడు మండలం శ్రీనగర్ సమీపంలో చోటు చేసుకుంది.
పూడూరు : డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి స్కూల్ బస్ పొలంలోకి దూసుకుపోయిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి-వికారాబాద్ జిల్లాల సరిహద్దులో ఉన్న పూడూరు
బండ్లగూడ: పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో రంగారెడ్డి జిల్లా రవాణశాఖ అధికారులు బుధవారం ప్రైవేటు పాఠశాలల బస్సుల పై కొరడా ఝలిపించారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణశాఖ అధికారి ప్రవీణ్ రావు అదేశాల మేరకు హైదర్�