మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో (Jadcherla) పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు (School Bus) బోల్తా (Overturn) పడింది. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Shocking Video | బైక్పై వెళ్తున్న ఒక హెడ్మాస్టార్ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. రోడ్డుపై పడిన అతడి మీదుగా బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ (Shocking Video) సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
School Bus | ఎంతో ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకల్లో (Independence day) పాల్గొని ఇంటికి వెళ్తున్న విద్యార్థుల స్కూల్ బస్ (School Bus) బోల్తా పడడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
Road accident | ఓ ప్రైవేట్ స్కూల్ బస్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. జిల్లాలోని దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామం వద్ద తొర్రూరుకు చెందిన ఓ ప్�
స్కూల్ బస్సు, కారు ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు. ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నది.
School Bus | ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ (Ghaziabad)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారును పాఠశాల బస్సు (School Bus) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
School Bus | స్కూల్ బస్ డ్రైవర్(School Bus ) నిర్లక్ష్యం వల్ల పెను ప్రమాదం తప్పింది. సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సును నడపడం వల్ల బస్ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్ర
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం స్కూల్ బస్సును ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థులు గాయపడగా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. చిన్నారులకు మెరుగైన చికిత్స అంద�
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.
School Bus Accident | మణిపూర్ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న రెండు బస్సులు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురి�
Accident | ముంబైలోని చెంబూర్లో గల ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 10వ తరగతి చదువుతున్న 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు విహార యాత్ర కోసం లోనావాలా ప్రాంతానికి (కొండ ప్రాంతం) వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి వస్త�