Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.
School Bus Accident | మణిపూర్ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న రెండు బస్సులు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురి�
Accident | ముంబైలోని చెంబూర్లో గల ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 10వ తరగతి చదువుతున్న 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు విహార యాత్ర కోసం లోనావాలా ప్రాంతానికి (కొండ ప్రాంతం) వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి వస్త�
డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా నడపడంతో జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు బోల్తాపడింది. సోమవారం మండలంలోని బిజీలిపూర్, మర్వేల్లి గ్రామం నుంచి జోగిపేట స్కూల్కు విద్యార్థులకు తీసుకువేళుతున్న సమయ
Accident | పంజాబ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తర్న్ తరణ్ జిల్లాలోని షేక్చక్ గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ఓ ట్రక్కు పాఠశాల బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తోపాటు మరో ఇ
school bus accident:మధ్యప్రదేశ్లో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉఉన్నారు. రాహత్ఘర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందాడు. బస్సులో ఉన్న పిల్లలందరూ స�
మూడేండ్ల చిన్నారిపై స్కూల్ బస్ డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకొన్నది. గత గురువారం బస్సులోనే ఈ ఘాతుకం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులోనే �
స్కూల్ బస్లో మూడున్నరేండ్ల నర్సరీ విద్యార్ధినిపై బస్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడగా నేరాన్ని కప్పిపుచ్చేందుకు మహిళా సహాయకురాలు ప్రయత్నించింది.
మహబూబాబాద్ : జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. కాగా, వర్షాలకు నర్సింహులపేట మండలం కొమ్ముల వంచ కొత్త చెరువు జోరుగా మత్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 21 మంది పిల్లలతో వెళుతున్న స్కూల్ బస్, మూడు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి.