Mumbai school bus : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం జరిగింది. స్కూల్ బస్సుపై ఒక పెద్ద చెట్టు కూలడంతో ఒక విద్యార్థి మరణించాడు. మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన ముంబైలోని చెంబూర్లో మంగళవారం మధ్యాహ్నం 2.50 గం
స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా భవనగిరి మండలం వడపర్తిలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడపర్తికి చెందిన సేవర్తి శ్రీనివాస్కు ఇద్దరు
నిర్మల్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు బస్సుల ఫిట్నెస్పై యాజమాన్యాలు దృష్టి సారించకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది. 15 ఏండ్లకు పైబడి కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిప్పుతున్న
ఇప్పటికే విద్యార్థుల ఫీజులు మార్మోగుతున్న తరుణంలో.. ఇప్పుడు ఆ పిల్లలను స్కూల్, ఇంటికి చేర్చడానికి అయ్యే ఖర్చు సైతం ఏడాది ఫీజులో సగం వరకు ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వాహన సంఘాల
జూన్ 12 క్యాలెండర్లో ఒక మామూలు రోజు మాత్రమే కావచ్చు. కానీ, ఆ రోజుతో జరిగే ఓ ప్రారంభం మాత్రం ప్రతి ఇంటినీ కుదిపేస్తుంది. ఓ రెండు నెలల పాటు సాగిన దినచర్యను సమూలంగా మార్చేస్తుంది.
Belgium: బెల్జియంలో ఓ స్కూల్ బస్సును.. రైలు ఢీకొన్నది. ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారి సంఖ్య కూడా అధికంగా ఉంది. బుగ్గెన్హోట్లో జరిగిన ప్రమాదం విషాదాన్ని నింపిందని మంత్రి బె�
స్కూల్ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనగా ప్రభుత్వ డాక్టర్ మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో గైనకాలజిస్ట్గా విజయ్కుమార్�
School Bus | తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సును కిరాయికి నడుపుతూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న స్థానికులు స్కూల్ బస్సును ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.
నల్లగొండలో సోమవారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు నిర్లక్ష్యానికి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందు�
Noida : నోయిడాలో ఆసక్తికర ఘటన జరిగింది. స్కూల్ బస్సులో నిద్రపోయిన ఒక చిన్నారి బాలుడు ఏడు గంటలు అందులోనే ఉండిపోయాడు. బస్సులోంచి బయటికి ఎలా రావాలో తెలియక ఒంటరిగా అల్లాడిపోయాడు.
Hanumakonda | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.
Bengaluru : బెంగళూరులో దారుణం జరిగింది. రోడ్డుపై కానిస్టేబుల్ ఒక బైకుమీద పిల్లలతో ఆగిఉండగా.. వారిపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు.
AP News | చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరంగరాజపురం మండలంలోని బీసీ కాలనీ సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఓ విద్
Bus Accident | ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 100 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలు�