మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్లో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు (School Bus) అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మురికి కాల్వలో చక్రాలు ఇరుక్కు�
తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం (Train Accident) జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాను కడలూరు జిల్లా సెమ్మంగుప్పం వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృ
గ్రామంలోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు మొగ్గుచూపడంతో ప్రజలంతా ఏకమై ప్రభుత్వ బడిని బతికించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను స్కూల్కు తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రైవేటు బస్సులను
అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స
అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స
స్కూల్కు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని జక్కపల్లి గ్రామ సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్కు మండ�
Narsapur | స్కూల్కు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గతంలో మూడు బస్సులు ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క బస్సు కూడా నడపకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బ�
దాదాపు 45 రోజుల వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్పై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు ఫోకస్ చేశారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్, అప్పా జంక్షన్,
బడులు ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. తమ పిల్లలకు అవసరమయ్యే బుక్స్, నోట్ బుక్స్, డ్రెస్సులు కొనేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా విద్యార్థులను తీసుకెళ్లే బడి బస్సుల (School Bus) కండీషన్ పైనే
Manu Choudary IAS | గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఊరు చివర ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుపడంతో స్పందించిన కలెక్టర్ మనుచౌదరి విద్యార్థులకు బస్సును కేటాయిస్తామని తెలిపిన విషయం తెలిసిందే.