Road accident | హర్యానా (Haryana) లోని కైతాల్ (Kaital) లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు ఒక్కసారిగి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోయింది.
స్కూల్ బస్సులు (School Bus) ప్రమాదాలకు కేరాఫ్గా మారుతున్నాయి. విద్యార్థులను క్షేమంగా స్కూల్కు, అటునుంచి ఇంటికి చేర్చాల్సిన విద్యా సంస్థల వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేస్తున్నారు.
స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థిని మృతిచెందింది. మరో విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ హృదయ విదారక సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు, స్థ�
truck rams school bus | స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించాడు. సుమారు 25 మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. స్పందించిన స్థానికులు స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులను బయటకు తెచ్చారు.
Tragedy | ఆమె రోజులాగే సోమవారం ఉదయం కూడా తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లింది. బస్సు రాగానే కొడుకును ఆ బస్ ఎక్కిస్తూ విద్యుత్ షాక్కు గురైంది. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించి ఆమె శరీరం నుం
పాఠశాల బస్సుకు ప్రమాదం తప్పింది. సాయంత్రం విద్యార్థులను గమ్యస్థానానికి తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూ సుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు స్వల్ప �
మండలంలోని వట్టెం శివారు లో ఓ పాఠశాల బస్సును ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొట్టడం తో బస్సులో ఉన్న ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు కా గా.. మరో 16 మంది విద్యార్థులకు తృటిలో ప్రమాదం త ప్పింది.
School Bus Overturns | పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆ బస్సులోని స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలు
Rajanna siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు(School bus) కిందపడి మూడేండ్ల చిన్నారి దుర్మరణం(Child died) చెందింది. ఈ విషాదకర సంఘటన సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్లో (Mustabad) చోటు చేసుకుంది. వివరాల్లో
ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అందులో ఉన్న చిన్నారులు సురక్షింతంగా బయటపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది.
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ పాఠశాల బస్సును (school bus) అడ్డగించిన కొందరు వ్యక్తులు డ్రైవర్పై దాడి చేశారు.
పాఠశాల స్కూల్ బస్సు ఢీకొని ఎల్కేజీ విద్యార్థిని దుర్మరణం పాలైంది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన కుంట రాజు, స్వప్నిక దంపతులు మల్లంపేటలోని డ్రీవ్ వ్యాలీ రోడ్డు పద్మజ
School bus | దుండిగల్(Dundigal) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మల్లంపేట్లోని ఓక్లా స్కూల్ బస్సు ఓ విద్యార్థినిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహన్విత(5) అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అక్కడికక్కడే మృతి(Girl Died)