తమ పిల్లలు హాస్టల్లో ఉంటూ ఉన్నత చదువులు చదివి ప్రయోజకులవుతారనే తల్లిదండ్రులు భావిస్తుంటే..శిథిలమైన ఆ హాస్టల్లో ఉండలేమంటున్నారు విద్యార్థులు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్లో ఉండే 100 మంది నిరు�
RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీది ఆపన్న హస్తం కాదు మొండి చెయ్యి అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుండి డిప్యూటీ సీఎం భట్టి వ�
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు అధఃపాతాళానికి వెళ్తున్నాయని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. సీఎం నిర్లక్ష్యం వల్ల అనేకమంది పేద పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థిత�
Alugu Varshini | రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదివే దళిత బాలబాలికలతో పనిచేయించాలని రాష్ట్ర ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్య క్షుడు డాక్ట�
Telangana | ఎస్సీ విద్యార్థులు ఇకపై పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు పొందాలంటే బయోమెట్రిక్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ సైతం ఆధార్కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటు ంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవా
విద్యపై పెట్టుబడి భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చాటిన ఎస్సీ విద్యార్థులను ఆదివారం నవజీవన్ ఎంప్లాయీస్ వెల్పేర్ �
Foreign Education | విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనే కల ఎంతో మంది విద్యార్థులకు కలగానే మిగిలిపోతుంది. ఆర్థిక స్థోమత లేని కారణంగా చాలామందికి విదేశాల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నా చదువుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో ప్రత�
ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందిన విద్యార్థికి అవమా నం జరిగింది. ఆలిండియా స్థాయిలో శ్రేష్ట ర్యాంకు వచ్చినా నర్సాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రవేశానికి నిరాకరించారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెంది న
విదేశాల్లో విద్యను అభ్యసించడానికి ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ అప్గ్రేడేషన్ స్కీంలో భాగంగా విదేశీ విద్య అర్హత పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు స్టెప్ఇన్
ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఎన్రోల్మెంట్ గణనీయంగా మెరుగవుతున్నది. �
పాఠశాల విద్యార్థులను ఉన్నత చదువుల్లో ప్రోత్సహించేందుకు అందజేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ (ఎన్ఎంఎంఎస్) లబ్ధిదారుల్లో ఏటా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తగ్గుతున్నారు.
ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా అమ్మాయిల నమోదులో అద్భుత పురోగతి కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటుచేసి అమ్మా
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఎస్సీ విద్యార్థులకు వరంగా మారింది. ఈ పథకం కింద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి ఈ విద్యాసంవత్�
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ఎస్సీ విద్యార్థులకు ఎస్సీ అభివృద్ధి శాఖ శుభవార్త వినిపించింది. ఎస్సీ ఉద్యోగార్థుల కోసం 33 జిల్లాల్లో ఉచిత కోచింగ్ అందించన