Telangana | హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఎస్సీ విద్యార్థులు ఇకపై పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు పొందాలంటే బయోమెట్రిక్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ సైతం ఆధార్కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటు ంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 2024-25 విద్యాసంవత్సానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.