G. Chennaiah | ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగిన అన్యాయానికి నిరసనగా మరో పోరాటానికి సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య పిలుపునిచ్చారు.
ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలని ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా ఇన్చార్జిలు బొజ్జ సైదులు మాదిగ, బుంజురు విజయ్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని టీ
ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మరోవైపు దోస్త్ ద్వారా జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియలో జోక్యం
ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మరోవైపు దోస్త్ ద్వారా జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియలో జోక్యం
ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల భర్తీలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అమలవుతుందా..? లేదా? అన్న సందిగ్ధతకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు తెరదించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచే వర్గీకరణను అమలుచేస్తామని మండలి చైర�
కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) సమావేశం మంగళవారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్నది. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
వర్గీకరణ ప్రకారం గ్రూపుల వారీగా ఉద్యోగాలు రిజర్వ్ చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి దామోదర నివాసంలో బుడగజంగాల నాయకులు, యువకులు ఆయనను కలిశారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై చట్టం చేసిన కాంగ్రెస్ సర్కారు.. సబ్ప్లాన్ నిధులను ఖర్చుపెట్టే అంశంపై బడ్జెట్లో ఎక్కడా స్పష్టతనివ్వలేదు. ఆయా క్యాటగిరీల వారీగా నిధులను కేటాయిస్తారా? గతంలో మాదిరిగానే గం
సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యం కావడంతో బుధవారం ఖమ్మం జిల్లా కరేపల్లిలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. కారేపల్లి అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహంతో పాటు ఎమ్మార్
తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు బిల్లు-2025 ను మంగళవారం అసెంబ్లీ ఉభయ సభలు ఆమోదించాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహమతుల్లా పరమేశ్వరి మాట్లాడుతూ ఎస్సీ బీసీ వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి బిల్లుల ఆమోదంతో వాటర్ వేశారని పేర్కొన్నారు.
ఎస్సీలకు ప్రస్తుతం 15% రిజర్వేషన్ అమలవుతున్నది. అయితే, ఆ కోటాలో మాల కులస్తులే ఎకువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ 1970వ దశకంలోనే మొదలైంది. అది క్రమేణా ఊపందుకున్నది.