జంతు సంక్షేమానికి ప్రతి పౌరుడు విధిగా నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని జూనియర్ వెటర్నరీ అసిస్టెంట్ �
ట్టుమని 15 ఏండ్లు కూడా లేవు. ప్రమాద రూపంలో ఆ బాలుడిని మృత్యువు కబళించింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆ బాలుడి తల్లిదండ్రులు ఔదార్యం చూపారు. బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడి అవయవాలను దానం చేసి ఆరుగురికి పునర్జన్మనిచ
అత్యాధునిక హెల్త్ ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్వాచ్లు యూజర్ల ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తూ అలర్ట్ చేస్తుంటాయి. యాపిల్ వాచ్ తాగాజా ఓ టీవీ రిపోర్టర్ కుమారుడి ప్రాణాలను కాపాడిన ఉదంతం వె�
ఏ సమాజానికైనా తాత్వికత ఒక పునాది వంటిది. అటువంటి స్థితిలో భారతదేశం తన చిరకాలపు సామాజిక, ఆర్థిక తాత్వికతను బీజేపీ పాలనలో ప్రమాదకరంగా కోల్పోతున్నది. ఈ సువిశాల వైవిధ్య దేశంలో బహుజన సుఖాయ - బహుజన హితాయ దృక్పథ
కొడుకు కండ్లెదు టే ఆ తల్లి తనువు చాలించింది. కుక్కను తప్పించబోయి ఆటో చెట్టును ఢీకొన్న ఘటనలో ఆమె ప్రాణాలు విడిచింది. బుధవారం తెల్లవారుజామున బోయినపల్లి మండలం తడగొండ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. కొడుకు పెండ్లయ�
నవజాత శిశువుల్లో దాదాపు 15 శాతం మంది తక్కువ ఉష్ణోగ్రత సమస్యను ఎదుర్కొంటున్నారు. కాన్పు జరిగే గది ఉష్ణోగ్రత పుట్టబోయే శిశువుకు సరిపోయేలా చర్యలు తీసుకోవడం ద్వారా హైపోథెర్మియా సమస్యను నివారించవచ్చు. దీంతో�
పీవీ ఎక్స్ప్రెస్ వే బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఆసిఫ్నగర్ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త కొన్నాళ్ల క్రిత
శిథిలావస్థలో ఉన్న భవనం రెండో అంతస్తులోని ప్రహరీ కూలింది. ఆ భవనంలో చిక్కుకున్న 17 రోజుల చిన్నారితో సహా 12 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడింది. ఈ ఘటన మీర్చౌక్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిం�
మూడ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నార్నూర్ మండలంలోని దన్నుగూడ చెక్డ్యాం వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆ గ్రామానికి రవాణా వ్యవస్థ స్తంభించింది.
వ్యవసాయ ఆధారితమైన ప్రాంతాల్లో జీవాల పెంపకం ముఖ్యమైన వృత్తి. ఏటా జీవాల్లో వచ్చే వివిధ రకాల వ్యాధులతో పాడి రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఏ కాలంలో సమస్యలు ఆ కాలంలో ఉంటా యి. ఇది మనుషులకే కాదు మూగజీవాల
హర్భజన్ అనగానే బంతిని సుడులు తిప్పుతూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే స్పిన్నర్గానే తెలుసు. అయితే ఇటీవల అతనిలోని మరో కోణం వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ సభ్యుడైన హర్భజన్ ఒమన్లో 21 ఏళ్ల బాలికను ఆమె
ఇటీవల గోదావరి వరదలు వచ్చి భద్రాచలం వద్ద ప్రజలు నిరాశ్రయులవుతుంటే సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి అక్కడి వారిని రక్షించారని రాష్ట్ర రవాణా శాఖ మంతి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. జోరున వర్షం కురుస్తున్