ఆదాయం లేని పురాతన ఆలయాలను కాపాడుకునేందుకే ప్రభుత్వం ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని, బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ సూచించారు. మారేడ్పల్
ఐదు నెలల చిన్నారితో బైక్పై వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసీఆర్ కిట్లోని స్లీపింగ్ బ్యాగ్లో ఉన్న శిశువు మాత్రం క్షేమంగా బయటపడింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన �
తిరువనంతపురం: మూర్చతో బిల్డింగ్ పైనుంచి కిందకు పడబోయిన సహచరుడ్ని ఒక వ్యక్తి కాపాడాడు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బిను అలియాస్ బాబు, బాబురాజ్ అనే ఇద్దరు �