చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రాణ భయంతో చెట్టెక్కారు. ఈ విషయం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే జిల్లా యంత్రాంగ�
రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టామని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనర్జీ ఎఫీషియన్సీ సొల్యూషన్ లిమిటెడ్
గత ఎనిమిదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న లోపభూయిష్టమైన, పేలవమైన ఆర్థిక విధానాల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోలేని స్థితికి చేరుకున్నది. రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతున్నది. ద�
భారీ వర్షాలు కురిసినా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వారం పాటు కురిసిన వర్షాల �
మూగ జీవాలను సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షించుకోవాల ని పశు వైద్యులు సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో భూమిపై కొత్త గడ్డి వస్తుందని, ఆ గడ్డిని తినడం ద్వారా అవి రోగాల బారిన పడుతాయన్నారు
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్ర వేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పంటను ఏ విధంగా రక్షించుకోవాలో తెలుపుతూ రైతులకు సూచనలు చేస్తు�
పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని సివిల్ జీఎం కార్పొరేట్ రమేశ్ బాబు అన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లా�
ఆదాయం లేని పురాతన ఆలయాలను కాపాడుకునేందుకే ప్రభుత్వం ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని, బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ సూచించారు. మారేడ్పల్
ఐదు నెలల చిన్నారితో బైక్పై వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసీఆర్ కిట్లోని స్లీపింగ్ బ్యాగ్లో ఉన్న శిశువు మాత్రం క్షేమంగా బయటపడింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన �
తిరువనంతపురం: మూర్చతో బిల్డింగ్ పైనుంచి కిందకు పడబోయిన సహచరుడ్ని ఒక వ్యక్తి కాపాడాడు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బిను అలియాస్ బాబు, బాబురాజ్ అనే ఇద్దరు �