ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి రాక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన యువకుడి ఔదార్యంను పలువురు వైద్యులు అభినందించారు. కమాన్ పూర్ మండలం పెంచికల్ పేటకు చెందిన బుట్టి సదానందం ట్రాన్స్ కో సంస్థ లో లైన్ మెన్ ఉద్యోగం చేస్త�
Digital Arrest | సైబర్ మోసగాళ్ల ‘డిజిటల్ అరెస్ట్’ నుంచి ఒక వ్యాపారిని పోలీసులు కాపాడారు. ట్రాయ్, సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ డబ్బుల కోసం వ్యాపారిని బెదిరించిన స్కామర్ల ప్లాన్ను భగ్నం చేశారు.
Family Electrocuted | ఆవును కాపాడబోయి ఒక కుటుంబంలోని నలుగురు మరణించారు. విద్యుదాఘాతానికి గురై వృద్ధులైన భార్యాభర్తలు, వారి కుమారుడు, మనుమడు చనిపోయారు. ఆ సమయంలో ఇంట్లో లేని వారి కోడలు ఈ దుర్ఘటన నుంచి తప్పించుకున్నది.
Sisters Swept Away In Ganga | నదిలో మునిగిపోతున్న తమ్ముడ్ని చూసి అక్కాచెల్లెళ్లు ఆందోళన చెందారు. వెంటనే నదిలోకి దూకి తమ్ముడ్ని ఒడ్డుకు తోసి కాపాడారు. అయితే నదీ ప్రవాహంలో వారిద్దరూ కొట్టుకుపోయారు. ఈ విషయం తెలిసిన పోలీసులు
Girl Lifts Auto To Save Mother | ఒక బాలిక ధైర్య సాహసాలను ప్రదర్శించింది. బోల్తాపడిన ఆటో కింద ఉన్న తల్లిని కాపాడింది. ఒంటి చేత్తో ఆటోను పైకి లేపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Cow In The Grip Of Lioness | ఒక ఆవుపై ఆడ సింహం దాడి చేసింది. ఆవును చంపి తినేందుకు దాని మెడను నోటితో గట్టిగా పట్టుకుంది (Lioness Grips Cow). ఇది గమనించిన రైతు సింహం బారి నుంచి తన ఆవును కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సింహంపైకి రాళ్లు వి
Constable Saves Two Children | బీచ్లో ఈత కొడుతున్న ఇద్దరు పిల్లలు, అలల ధాటికి సముద్రంలోకి వెళ్లి మునిగిపోసాగారు. గమనించిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఆ ఇద్దరు పిల్లలను కాపాడాడు (Constable Saves Two Children). ఈ వీడియో క్లిప్
తాటిచెట్టుపై నుంచి జారిపడి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ కల్లుగీత కార్మికుడిని తోటి కార్మికులు కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలోని వడ్డె
జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీరు సరఫరా చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఎన్నెస్పీ సాగునీటి సరఫరా గురించి నీటిపారుదల, వ్యవసాయశాఖల అధికారులతో ఐడీవోసీలో గ�
ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కార్మిక, పౌర సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామాల్లో పేదలకు ఆర్థికంగా అండగా ఉంటున్న ఈ పథకాన్ని కాపాడుకొనేందుక�
తెలియమార్.. ఛత్తీస్గఢ్లోని కుగ్రామం. చుట్టూ చిట్టడవి. గిరిజన మహిళ దువాసియా పొలంలో పనిచేసుకుంటున్నది. దూరంగా ఆమె కూతురు రింకీ ఆడుకుంటున్నది. అంతలోనే వింత శబ్దం. చెవులు రిక్కించి విన్నది దువాసియా. అడవి ప
ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వానాకాలంలో పత్తి, కంది, సోయాబీన్.. యాసంగిలో శనగ, జొన్న, గోధుమ, పల్లి పంటలను సాగు చేస్తున్న�
మోతీ చికిత్సకు సహకరించేందుకు బెంగాల్కు చెందిన ఆర్మీ ఇంజినీర్లు ముందుకు వచ్చారు. 24 గంటల్లో ప్రత్యేక టవర్ కట్టారు. ఆ ఏనుగు తన కాళ్లపై నిలబడేందుకు ప్రత్యేక పుల్లీలను ఏర్పాటు చేశారు.