సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం కిష్టంపేటకు చెందిన కొయ్యడ ఎల్లయ్య అనుమానాస్పద స్థితిలో సౌదీ అరేబియాలో మృతిచెందాడు. గ్రామస్థులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. ఎల్లయ్య బతుకుదెరువు కోసం 2024 ఏప్రిల్లో సౌదీ వ
సౌదీ అరేబియాలో లక్షల మంది వలస కార్మికుల జీవితాలను దుర్భరం చేసిన కఫాలా వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సౌదీలోని సుమారు 1.3 కోట్ల మంది వలస కార్మికులకు లబ్ధి చేకూరనుంది. కఫా�
10 కేజీల బరువు.. రూ.9.5 కోట్ల విలువ. చూడగానే కళ్లు జిగేల్ మనిపించేలా స్వర్ణంతో తయారైన డ్రెస్ అందరినీ ఆకట్టుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యంత విలువైన బంగారు గౌనును తయారు చేసిన ఘనతను దుబాయ్లో ఉన్న అల్ రోమైజాన�
పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందంలో ఇతర అరబ్ దేశాలు కూడా చేరే అవకాశం లేకపోలేదని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు. అటువంటి పరిణామాలకు తలుపులు మూసుకుపోలేదంటూ ఆయన వ్యాఖ్
Pak-Saudi defence pact | దాయాది పాకిస్థాన్, సౌదీ అరేబియా (Pakistan-Saudi Arabia) మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై భారత్ (India) తాజాగా స్పందించింది.
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో భారీ పాన్ వరల్డ్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రమిదే కావడంతో ప్రకటన రోజు నుంచే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా హైప్
Teachers day | సౌదీ అరేబియాలో ఉన్న మన తెలుగువారందరూ కలిసి తెలుగుభాష దినోత్సవ, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ మాసూద్ రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ.
సౌదీ అరేబియా రియాద్లో తెలుగు భాష, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఆధ్వర్యంలో సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో అంగరంగా వైభవంగా నిర్వహించారు.
దేశరాజధాని ఢిల్లీలో (Delhi ) దారుణం చోటుచేసుకున్నది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కన్న తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో యువకుడు. గతంలో ఆమె చేసిన తప్పుకు ఇది శిక్ష అని పేర్కొంటూ ఆమెపై రెండుసార్లు లైంగికద
వినడానికి వింతగా ఉంటుంది కానీ ఎడారి దేశమైన సౌదీ అరేబియా ఇసుకను దిగుమతి చేసుకుంటున్నది. విజన్ 2030 ప్రాజెక్టుల నిర్మాణానికి దేశంలోని ఇసుక తగినది కాకపోవడంతో, నాణ్యమైన ఇసుకను ఆస్ట్రేలియా, చైనా, బెల్జియంల ను�
Gulf | సౌదీ అరేబియాలో మరో వలస కార్మికుడి జీవితం చిధ్రమౌతుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామ వాసి తాళ్ళపల్లి ఈశ్వర్ సౌదీ అరేబియా దేశంలోని ఓ ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు.