ప్రపంచవ్యాప్తంగా 2025లో 81 దేశాల నుంచి 24,600 మందికి పైగా భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. కేంద్ర విదేశాంగ శాఖ ఈ వివరాలను ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది.
Deportation | అమెరికా (America) వేల సంఖ్యలో భారతీయుల్ని (Indians) బహిష్కరించిన (Deportation) విషయం తెలిసిందే. యూఎస్లో అక్రమంగా నివసిస్తున్నారంటూ వారిని స్వదేశానికి వెళ్లగొట్టింది.
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎక్కువ భాగం ఎడారి (Desert) ప్రాంతమే కనిపిస్తుంది. అక్కడ భరించలేని వేడి, పొడి వాతావరణం, ఇసుక తిన్నెలు ఉంటాయి. అలాంటి వాతావరణం ఉండే ఆ దేశాన్ని అనూహ్యంగా మంచు దుప్పటి (Snow blanket) కప్పేసింది. అంతేకాద�
Pakistani Beggars : బిచ్చగాళ్లుగా మారిన సుమారు 24 వేల మంది పాకిస్థానీలను ఈ ఏడాది సౌదీ అరేబియా డిపోర్ట్ చేసింది. ఇక యూఏఈ దేశం పాకిస్థానీలపై వీసా ఆంక్షలను విధించింది. పాక్ ప్రజలు వ్యవస్థీకృతంగా యాచనకు పాల్ప�
Saudi Arabia | సౌదీ అరేబియా (Saudi Arabia) అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అలాగని వాటి అమ్మకాలను నిలిపివేస్తే ప్రభుత్వాలకు ఆదాయం పడిపోతుంది. ప్రజల నుంచి నిరసన వస్తుంది. దీంతో మద్యం అమ్మకాలకు కొన్ని దేశాల్లో విధించిన నిబంధనలు నవ్వించేలా ఉంటే మరిక�
Saudi Arabia | సౌదీ అరేబియా (Saudi Arabia) అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు (floods) పోటెత్తుతున్నాయి.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. గురువారం ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓద�
తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ షఫీయుల్లా సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కోసం సౌదీ అరేబియా వెళ్లడం ఎందుకు? అని వ్యాఖ్యానించారు.
సౌదీ ఘోర బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం మహమూద్అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని సౌదీ అరేబియాకు పంపాలని నిర్ణయించింది.
Saudi Arabia | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించ
Saudi Arabia | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు (Saudi Bus Accident) ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
రెండు రోజుల్లో స్వగ్రామంలో తన కష్టార్జితంతో నిర్మించిన ఇంటి గృహ ప్రవేశం జరుగుతుందని సంబురపడ్డ వలస జీవి కల చెదిరింది. సౌదీలో విధులు ముగించుకొని వస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం విషాదం నింపింది.