Japan Open : జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్లకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. మహిళల సింగిల్స్లో పీవీ సింధు (PV Sindhu) తొలి రౌండ్లోనే నిష్క్రమించగా.. లక్ష్య సేన్(Lakshya Sen), సాత్విక్ - చిరాగ్ ఆమెను అను
Indonasia Open : ఒలింపిక్ విజేత పీవీ సింధు (PV Sindhu)కు మరోసారి నిరాశే మిగలింది. ఈ సీజన్లో ఒక్క టైటిల్ అయినా గెలవాలనే కసితో ఉన్న ఆమె ఇండోనేషియా ఓపెన్ (Indonasia Open)లోనూ ఉసూరుమనిపించింది.
మూడు నెలల స్వల్ప విరామం తర్వాత భారత డబుల్స్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఆటకు పునరాగమనం చేయనున్నారు. మంగళవారం నుంచి మొదలుకాబోయే బీడబ్ల్యూఎఫ్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్న
కొద్దిరోజుల క్రితమే చైనాలో ముగిసిన ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో క్వార్టర్స్లోనే ఇంటిముఖం పట్టిన భారత షట్లర్లు స్వల్ప విరా మం తర్వాత మరో బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ (బీడబ్ల్యూఎఫ్) ఈవెంట్క�
ఈనెల 11-16 మధ్య చైనాలోని కింగ్డవొ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ బృందం కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రత్యేక సన్నాహక శిబిరా
ఇటీవలే వివాహ బంధంలోకి అడుగిడిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. పెండ్లి తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలో అదరగొడుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్లో ఆమె క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీని భారత డబుల్స్ స్టార్ ద్వయం సాత్విక్-చిరాగ్ విజయంతో ప్రారంభించింది. పురుషుల డబుల్స్లో ఈ జోడీ 21-10, 16-21, 21-5తో కై వై-లు మింగ్(మలేషియా)ను ఓడించి ప్రిక్వార్టర్స్
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్-చిరాగ్ చైనా మాస్టర్స్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలి టోర్నీ ఆడుతున్న ఈ మాజీ ప్రపంచ నంబర్వన్ జోడీ..
భారత స్టార్ షట్లర్ జోడీ, ప్రపంచ నంబర్వన్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. పురుషుల డబుల్స్ మొదటి రౌండ్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 20-22, 18-21తో డెన్మా�
థాయ్లాండ్ ఓపెన్ తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. స్టార్ డబుల్స్ పెయిర్ సాత్విక్-చిరాగ్ ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లగా సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి తొలి రౌండ్�