ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఎడతెరపిలేకుండా వానకురుస్తున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సత్తుపల్లి మండలంలోని కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జూదం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఏరియా పేకాట, కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్లకు అడ్డాగా మారింది. అదుపు చేయాల్సిన పోలీసులు నిద్రమత్తులో జోగుతుం
ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో ఉత్తమ ద్వితీయ డిపోగా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎంపికైంది. ఇందుకోసం వచ్చిన నగదుతోపాటు డిపోలోని ఉద్యోగులకు శుక్రవారం డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి బహుమతులు అందజేశారు. ఉత్తమ డి�
సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులకు వడ్డీ ఆశ జూపి దొడ్డిదారిన ఏకంగా రూ.1.50 కోట్లు స్వాహా చేశాడు. ఆ సొమ్ములో బ్యాంక్ అధికారులు రూ.50 లక్షల వరకు రికవరీ చేయగలిగినప్పటికీ
సత్తుపల్లి పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన అధునాతన గ్రంథాలయ భవనాన్ని హెటిరో సంస్థ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధిరెడ్డి ఆదివారం సత్తుపల్లి ఎమ్మెల్మే మట్టా రాగమయితో కలిసి ప్రారంభి
సత్తుపల్లి పట్టణంలోని రెవెన్యూ గెస్ట్హౌస్లోని ఖాళీ స్థలంలో హెటిరో డ్రగ్స్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి రూ.2 కోట్ల సొంత నిధులతో నిర్మించిన గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన శాస్ర్తోక్తంగ�
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెంటనే కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం కల్లూరు పట్టణంలో శుక్రవారం జర�
CM KCR | సీతారామ ప్రాజెక్టు గుండెకాయలాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
CM KCR | కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ తెలంగాణలో దళారీ రాజ్యమే వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను భార
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటించనున్నారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
కల్లూరు మండలంలో ఖమ్మం ఎంపీ, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం విస్తృతంగా పర్యటించారు. తొలుత శ్రీసంతాన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం శ్రీనివ
Tiger | జిల్లాలోని సత్తుపల్లి ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. కిష్టారం, జగన్నాథపురం ఏరియాల్లో పులి పాదముద్రలను స్థానిక పశువుల కాపరులు గుర్తించారు. దీంతో
Harish rao | టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా అని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. కేసీఆర్ కిట్ తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 52 శా�
సత్తుపల్లి : నేటి యువత స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకుసాగాలని మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. బుధవారం వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని పట్టణ శివారులోని జేవీఆర్ పార్కు వద్ద ఉన్న ఆ�