తల్లాడ :ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం లబ్ధిదారులకు అందించారు. తల్లాడకు చెందిన 17 మంది లబ్ధిదారులకు 5 లక్షలు 66 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు�
కల్లూరు: కల్లూరుమండల పరిధిలోని కప్పలబంధం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి వీరారెడ్డి ఇటీవల మృతిచెందారు. సోమవారం నిర్వహించిన ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్కిరెడ్�
కల్లూరు: తెలంగాణ ప్రభుత్వం కళాశాల విద్యకు పెద్దపీఠ వేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ కుతుంబాక శ్ర�
కల్లూరు: దేశానికి అన్నం పెట్టే రైతన్నకు నష్టం వాటిల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, దీనిని మానుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కల
సత్తుపల్లి : ఆర్టీసీకి ‘రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎనర్జీ కన్జర్వేషన్’ అవార్డులు దక్కాయి. రవాణా విభాగంలో ఇంధనాన్ని ఎక్కువగా ఆదా చేసిన సత్తుపల్లి డిపోకు గోల్డెన్, గోదావరిఖని�
సత్తుపల్లి: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక పెన్షనర్ల కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. మండలపరిధిలోని రేజర్ల గ్రామానికి చెందిన కొప్పుల రాఘవరెడ్డి, వేంసూరు మండ�
పెనుబల్లి : హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను రక్షించే బాధ్యత ఆయా గ్రామాల సర్పంచ్లపై ఉందని అడిషనల్ డీఆర్డీఓ శిరీష అన్నారు. మంగళవారం మండలపరిధిలోని గౌరారం నుంచి ముత్�
సత్తుపల్లి: స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మునిసిపల్ కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో తడి, పొడిచెత్త సేకరణపై పారిశుధ్య కార్మికులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మ
సత్తుపల్లి :తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎమ్మెల్సీ తాతా మధు గెలుపునకు కారణం అని సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు భారీ విజయం సాధించ�
వేంసూరు: మండలపరిధిలోని లింగపాలెం గ్రామంలోని శ్రీ హరిహర ఆలయానికి సోమవారం భక్తులు విరాళాలు అందించారు. మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందిన గొర్లమారి శ్రీకాంత్ రెడ్డి, హేమసంధ్య దంపతులు లక్షరూపాయల విరా
సత్తుపల్లి : తెలంగాణ ప్రభుత్వం వర్షాకాలం చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నర్సరీలను సిద్ధం చేయాలని ఎంపీడీవో చిట్యాల సుభాషిణి సూచించారు. సోమవారం మండల పరిధిలోని బుగ్గపాడు, కాక
సత్తుపల్లి : సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలో వ్యాపారులు, చిరువ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను వాడొద్దని మునిసిపల్ కమిషనర్ సుజాత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు120 మైక్రాన్ల కంటే �
పెనుబల్లి: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెనుబల్లి మండలంలో ఇరుముడి కార్యక్రమాలతో పాటు మండలంలో పలు చర్చిల్లో జరుగుతున్న సెమి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే సం�
పెనుబల్లి: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. మండలపరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన గోసు రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చె�
వేంసూరు: ఐకేపీ, సొసైటీల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య సొసైటీ ఛైర్మన్లకు సూచించారు. శుక్రవారం మం�