సత్తుపల్లి : వడ్డీ వ్యాపారస్తుని వేధింపులుతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ సంఘటన మండల పరిధిలోని రుద్రాక్షపల్లిలో చోటుచేసుకుంది. రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన మోరంపూడి రవి హోటల్ నడుపు�
సత్తుపల్లి : తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సదాశివునిపాలెంలో చోటుచేసుకుంది. సదాశివునిపాలెంకు చెందిన దుబ్బాక ధన్యతేజ(27) గత కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబసభ్యుల�
సత్తుపల్లి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సిద్ధారంలో చోటుచేసుకుంది. ఏఎస్సై బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల శ్రావణి(30)ని భర్త బా�
సత్తుపల్లి : కిష్టారం వై జంక్షన్ నుంచి పెనుబల్లి వరకు నిర్మించతలపెట్టిన ఆరులైన్ల రహదారిని త్వరితగతిన పూర్తిచేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశించారు. ఆయన రోడ్డ
పెనుబల్లి: పేదప్రజల శ్రేయస్సు కొరేది, అన్ని విధాలా అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెనుబల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శ
కల్లూరు:తోటి స్నేహితుడు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.పేదరికంలో ఉన్నఅతనికి కష్టకాలంలో మేమున్నామంటూ ఆ గ్రామస్తులు, స్నేహితులు అండగా నిలిచారు. అతని చిక�
కల్లూరు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాసర ట్రిపుల్ ఐటీలో కల్లూరువిద్యార్థి ఎంపికయ్యాడు. కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వేమిరెడ్డి మణికంఠరెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి �
వేంసూరు :మర్లపాడు గ్రామానికి చెందిన రైతు గొర్ల వెంకట రామ్మోహన్ రెడ్డికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అభ్యుదయ రైతు పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా శనివారం వైరా కృషి �
పెనుబల్లి : దేవాలయాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50లక్షలతో నీలాద్రీశ్వర ఆలయ ప్రాకార మండపం పనులకు శంఖు�
వేంసూరు :నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ అధ్యక్షులు టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని మండల పార్టీ అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి కోరారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం మండలపరిధిలోని చిన్నమల్లేల గ్రామంలో గ్రామశాఖ అధ్�
కల్లూరు: యువత మత్తు పదార్ధాలకు బానిసలు కావద్దని, వాటికి దూరంగా ఉండాలని సత్తుపల్లి జుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ యువరాజు అన్నారు. శనివారం చండ్రుపట్ల రోడ్లోని ప్రతిభ విద్యాలయంలో ఆ సంస్థ అధినేత లక�
కల్లూరు: టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు పార్టీ పునఃనిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పార్టీ ప�
సత్తుపల్లి : వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవకమిటీలు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సత్తుపల్లి సీఐ రమాకాంత్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అనుమతి http://policepo
సత్తుపల్లి : గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం తెల్లవారు జామున మండల పరిధిలోని కిష్టారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఒడిశా రాష్ట్రంలోని కోయడా హరీష్ చందాపూ�
పెనుబల్లి :టీఆర్ఎస్ జెండా పండగ సంబురాలు గురువారం మండల వ్యాప్తంగా ఊరూరా రెపరెపలాడాయి. ఉప్పలచలకలో నూతనంగా ఏర్పాటు చేసిన దిమ్మె వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెండాను ఆవిష్కరించారు. గ్రామకమిటీల ఆధ్వర్