సత్తుపల్లి :యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ నిరుపేదకు రూ.2.50లక్షలతో డబుల్బెడ్రూం ఇంటిని నిర్మించి అందించారు. మండల పరిధిలోని తుంబూరు గ్రామంలో షేక్ మైబూది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న �
వేంసూరు: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం మండలంలో పర్యటించారు. మర్లపాడు మాజీ సర్పంచ్ భీమిరెడ్డి పావని భర్త శ్రీనివాసరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురి కాగా పరామర్శించి, ఆరోగ్య విషయాలను అడి
ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన టూవీలర్ మెకానిక్ అక్బర్ గత నెలలో కరోనా తో మృతి చెందాడు. అతనికి ఆర్థికసాయం అందించేందుకు ఖమ్మం జిల్లా టూవీలర్ మెకానిక్ అధ్యక్షులు వంగాల కొండలరావు మరికొంత మం
కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు సాయాన్ని అందజేసిన సీఎం కేసీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైతులతో కలిసి పుష్పాభిషేకం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరులోని రైతువేదిక వ�
ఖమ్మం : జిల్లాలోని సతుపల్లిలో గల మెట్ట అంజనేయస్వామి ఆలయం సమీపంలో గురువారం ఓ మచ్చల జింక చనిపోయి పడిఉంది. అర్బన్ పార్క్ పక్కన జింక చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందజేశా�