వేంసూరు : రైతు పండించిన ప్రతి గింజను సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని కందుకూరు సొసైటీ ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం కందుకూరు సొసైట�
సత్తుపల్లి: మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో శ్రీషిరిడీసాయి జనమంగళం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించనున్న షిరిడీసాయిబాబా ఆలయ నిర్మాణంతో పాటు ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవా�
పెనుబల్లి: పెనుబల్లి వైద్యశాలలో శిశువు మృతి చెందడంతో బంధువులు ఆగ్రహించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగి మండలం నన్నక దొండపాడు గ్రామానికి చెందిన పర్సారేష్మా డెలివరీ చేయి�
వేంసూరు: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ. ముజాహిద్ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం తెల్లవారుజామున దుద్దేపూడి వాగు నుంచి అక్రమంగా ఇ�
సత్తుపల్లి :హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధును ప్రవేశపెట్టి అమలుచేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునే వ
తల్లాడ: రైతులు విపరీతంగా పంటపొలాలకు పురుగుమందులు పిచికారీ చేయవద్దని హైదరాబాద్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్కుమార్, కృషివిజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ హేమంత్కుమార్ అన్నారు. సోమవారం మండల �
పెనుబల్లి: జాతీయ స్థాయి క్రికెట్కు ఎంపికైన క్రీడాకారునికి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, నాయకులు సోమవారం ఆర్థికసహాయాన్ని అందించారు. మండలపరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన వర్ధిబోయిన యశ్వం
సత్తుపల్లి: నూతన వ్యవసాయ చట్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకుంటుంటే, మరో పక్క మోడీ ప్రభుత్వం రైతులను క�
కల్లూరు:మండల పరిధిలోని పుల్లయ్యబంజర గ్రామంలో విజయదశమి పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దేవీనరాత్రుల మండపం వద్ద అమ్మవారికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పూజలు నిర్వహించారు. అనంతరం మండప
సత్తుపల్లి : టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్ట�
పెనుబల్లి: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం వీణవంకలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో వీఎం.బంజ�
సత్తుపల్లి : తెలుగు అకాడమీ ఫిక్సిడ్ డిపాజిట్ల కుంభకోణంలో మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగారం గ్రామానికి చెందిన మరీదు వెంకటేశ్వరరావు గత 20 �
పెనుబల్లి : జాతిపిత మహాత్మగాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా వీయం బంజరు రింగు సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివ
పెనుబల్లి : సాంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం మారిందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బతుకమ్మ పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించే బతుకమ్మ చీరెలను ఎమ్మెల�
తల్లాడ :నిరుపేదలకు సైతం ఆర్థిక భరోసా కల్పించి అన్ని విధాలా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తున్నారని అంబేద్కర్ నగర్ సర్పంచ్ జె. కిరణ్ బాబు అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజాసంక్షేమ ప