స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి దాదాపు చేతులు ఎత్తేశారు. ఇప్పట్లో ఎన్నికలు లేవని తేల్చి చెప్పేశారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్గా మాట్లాడ�
KTR | రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ నేతలు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితా సవరణను వెంటనే వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశా�
KTR | స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండ�
స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body Elections) రంగం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ఉత్కంఠ తెరపడింది. ఆశావాహులు పోటీ�
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నదనే ప్రచారంలో వాస్తవం లేదని, వారికి పార్టీలో తగిన ప్రాతినిధ్యం కొనసాగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ స్ప
సర్పంచ్ ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు రావాలని, తాను కూడా సిద్ధమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు (Matla Madhu) అన్నారు.
గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడులో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా ఓ యువకుడు రూ.27.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించా�
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటరు లిస్టును ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించింది. ఇక్కడ ఉన్న బ్యాలెట్ బాక్స్�
Telangana | తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చామంటున్న సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీల్లో ప్రజాపాలనను తీసుకురావడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. బీసీ కులగణన ప్రక్రియ నేపథ్యంలో కనీసం రెండు, మూడు న
దేశంలో నేటికీ బీసీల భవితవ్యం కోసం జరగాల్సినంత కృషి జరగలేదు. రాజకీయ పార్టీలు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశాయి తప్ప, వాళ్ల జీవన ప్రమాణాలను పెంచేందుకు చేసిందేమీ లేదు. బీసీల అభ్యున్నతి అంటే ఎన్నికల ముందు