గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకటి, రెండు, మూడు ఇలా స్వల్ప ఓట్ల తేడాతో పలువురు అభ్యర్థులు గెలుపొందగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. కొందరికి సమాన ఓట్లు రాగా టాస్ వేసి విజేతలను ప్రకటించారు. నిర్మల్ జిల్లా ముథోల్
జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ఏనూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగర�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పల్లె పోరులో ఆఖరి విడత ప్రచారం పరిసమాప్తమైంది. మూడో విడత ఎన్నికలు జరుగనున్న పంచాయతీల్లో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో మైకులన్నీ మూగబోయినట్లయింది. దీంతో ప్�
ఉమ్మడి జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదివారం 85.2 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు పోలింగ్ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలో 82,728 ఓటర్లకు 70,526 మంది (85. 25%), మహబూబాబ
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లాలో 182 సర్పంచ్ స్థానాలకు 10 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగి
పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం జోరందుకుంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అడ్డగోలుగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఏరియాను బట్టి ఓటుకు రూ.2వేల నుం చి రూ.5 వేల వరకు ముట్టజెబుతున్నారు. చిన్న గ్రామ పం �
స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చాయి. తొలి విడత ఎన్నికలు జరిగిన పలు గ్రామాల్లో కీలక నేతలకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయఢం�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఈనెల 14,17 తేదీల్లో రెండు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల కోసం వలస ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టిసారించారు. గ్రామం యూనిట్గా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ మోసం చేసిన కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. తాటిపూడి, గొల్లపూడి గ్రామాల్లో వైరా నియ�
నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో బొందపెట్టాలని, ఓటు అడగడానికి వచ్చే అధికార పార్టీ నాయకులను గ్యారెంటీలపై నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సోమవారం తెలక�
పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు.. పోటీ చేస్తున్న అభ్యర్థులను గందరగోళానికి, అయోమయానికి గురి చేస్తున్నాయి. పల్లె పోరులో ఎక్కువగా వృద్ధులు, నిరక్షరాస్యులు ఉంటారు. అయితే.. సర్పం�
ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.ఈనెల 11న తొలి విడత పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రచారం మరింత ఉధృతం చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటి
బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు మెంబర్లను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడ�