పంచాయతీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతుండగా పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని కుల సంఘాలను మచ్చిక చేసుకునేందుకు కుల పెద్దలను క
గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారై ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడం తో వివిధ రాజకీయ పార్టీలతోపాటు, గ్రామాల్లో కూడా సర్పంచ్ ఎవరైతే బాగుంటుందనే వేట మొదలైంది. ఏ పార్టీ అభ్యర్థి వారై నా సరే మంచి తనం�
వనపర్తి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వేళ మళ్లీ బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తొలివిడుతలో ఏకగ్రీవాలను కైవసం చేసుకుంటున్న గులాబీ దళం రెండో విడుతలోనూ అదే జోరుమీదుం�
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మేజర్ పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గ్రామ పంచాయతీ ఎ
‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వివరాలిల�
‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
చరిత్రలో తొలిసారిగా ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ అత్యంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో దాదాపు అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఎక్కడ చూసినా జనరల్ స్థానాల్లో సైత�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. ఐడీవోసీలో పంచాయతీ ఎన్
పంచాయతీ ఎన్నికలకు అధికారయంత్రాగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ, ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు సిద్ధమవుతుండగా, ఇప్పటికే ఆయా జీపీల ఓటర్లకు అనుగుణంగా అవసరమైన ఎన్నికల సామగ్రి జిల్లా