Thief | ఈ దొంగ కూడా అర్థరాత్రి చోరీలకు పాల్పడ్డాడు. ఇంతకీ ఇతడు ఏం దొంగింలించుకెళ్తున్నాడో తెలుసా..? మెల్లగా ఓ ఇంటి గేటు తీసి వరండాలో ఆరేసిన చీరలను చోరీ చేస్తున్నాడు. ఈ ఘటన తూప్రాన్లో వెలుగుచూసింది.
Women Faint | రాఖీ సందర్భంగా ఒక బీజేపీ మేయర్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఊహించని విధంగా వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. చీరల కోసం వారు ఎగబడ్డారు. ఈ సందర్భంగా తోపులాట జరుగడంతో కొందరు మహిళలు స్ప
చేనేత కళాకారుల ప్రతిభను అందిరికీ తెలియజేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం, మార్కెటింగ్ కల్పించాలనే లక్ష్యంతో ‘థ్రెడ్ పోచంపల్లి’ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టనుంది.
మహిళలకు పట్టుచీరలంటే మహాప్రీతి. పెళ్లిళ్లు, పేరంటాలు, ఇతర సాంప్రదాయ కార్యక్రమాలకు వీటినే ఎక్కువగా ధరిస్తారు. అయితే, ఆయా కార్యక్రమాల్లోనే చీరలకు ఎక్కువగా మరకలు అవుతుంటాయి. పూజలో ఉన్నప్పుడు పసుపు, నూనెలు �
‘మా చీరలు మాకివ్వండి, మేం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి’ అంటూ ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు జులం చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మూడుచింతపల్లి మున్సిపాలిటీ పొన్నాలలో జరిగింది.
‘అందంగా కనిపించేందుకు రకరకాల దుస్తులు ధరిస్తుంటాం. ఎన్ని రకాల దుస్తులు ధరించినా.. చీర ఇచ్చే అందం మరేవీ ఇవ్వలేవు’ అని ఖరాఖండీగా చెప్పేసింది మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. రీసెంట్గా చీరకట్టులో అందంగా నవ
ఈ నెల 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలను తరలిస్తుండగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మం డల కేంద్రంలో పట్టుకున్నట్టు ఫ్లయింగ్ స్కాడ్ బృందం తెలిపింది.
Harish Rao | రేవంత్ రెడ్డి చీరలు కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇస్తున్నాడు..కేవలం ఓట్లు ఉన్నాయని ఊర్లలో చీరలు పంచుతున్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఓట్లు లేవని చ�
Harish rao | సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల 83వేల మంది మహిళలు ఉంటే లక్ష 99వేల మందికి మాత్రమే చీరెలు ఇస్తున్నారు. ఒక్క ఏడాదికి మాత్రమే చీరె ఇచ్చి సారే పెట్టిన అంటున్నారు. ఒక్క చీర ఇచ్చాను ఇగ సర్పంచ్ ఎన్నికల్లో ఆడోళ్ల�
నేడు సద్దుల బతుకమ్మ.. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక్క మహిళకు, ఒక్క చీర కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలు సంఘాల సభ్యులు మండి
చీరల తనిఖీ పేరుతో సిరిసిల్లలోని చేనేత జౌళి శాఖలో పనిచేస్తున్న జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు (జేటీవో) ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని చేనేత, పవర్లూం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంతం రవి ఆరోపించారు.
భారత్లో మహిళలు ధరించే చీరల ఔనత్యాన్ని చాటుతూ మహిళామణులు చీరకట్టి పరుగులు పెట్టారు. ఆదివారం నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా తనైరా..జేజే యాక్టివ్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన సెక�