హైదరాబాద్ : సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. దీంతో ఆమె నివాసం ప్రత్యేక శోభన సంతర�
Pig Fight | ఇది వినడానికి, చూడడానికి విడ్డూరంగా ఉన్నా పోటీ ప్రపంచంలో ఏ జంతువుతో నైనా పోటీలు జరుపవచ్చని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం
MLC Kavitha | సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. దీంతో ఆమె నివాసం ప్రత్యేక శోభన
Minister KTR | సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొందరు వన్ ఇండియా అని అంటున్నారు. భారతదేశమంతా ఒకటి ఉండాలని నేను చెప్తున్నానని కేటీఆర్ పేర్కొ�
Governor Tamilisai | నగరంలోని రాజ్భవన్లో సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దంపతులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. గవర్న
రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు అభిషేకం ఎడ్ల బండ్లతో ఊరేగింపులు ముగ్గులతో మహిళల కృతజ్ఞతలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 14: పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు �
సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక్కచోట చేరిన కుటుంబం సందడిగా ఐదో వార్షికోత్సవం రఘునాథపాలెం, జనవరి 14: ఉద్యోగ, ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన ఐదుతరాల వారు సంక్రాంతి పండుగ పూట ఒక్
పశులు అంటే ఆయనకు ప్రాణం. చెట్టు, చేమ అంటే ఆయనకు శ్వాస. మట్టితోనే ఆయన జీవితం. తూరుపు తెలవారుతుండగానే వేపపుల్లేసుకొని ఇంటి నుంచి ఎల్లిండంటే.. పొద్దుగూకినంకనే ఇంటి ముఖం చూస్తుండే. ఊరంటే ప్రేమ. ఊరోళ్లకు ఆత్మీయ�
మన్సూరాబాద్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నాగోల్లో భోగి పండుగ ఉత్స వాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమంగళాలను తోలగించి భోగభాగ్యలను అందించే భోగి మంటలతో సాంప్రదాయ ఘట్టంతో శుక్రవారం తెల్లవారుజాము నుండి
Srisailam | భారతీయ సనాతన హిందూ ధర్మ ఆచార సాంప్రదాయాలు ఎంతో విలువైనవని.. వీటిని పసితనం నుండే చిన్నారులకు అలవాటు చేయాలని ఈవో లవన్న సూచించారు. శుక్రవారం భోగిపండుగ సందర్బంగా ఆలయ
Governor Tamilisai | తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమృద్ధి పండిన పంటలు ఇంటికి వచ్చిన వేళ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు