Minister Errabelli | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, రైతు అనుకూల పథకాల ద్వారా తెలంగాణ ప్రజలకు నిజమైన సంక్రాంతి వచ్చిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
అమరావతి : సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ఏపీ గవర్నర్ భిశ్వ భూషణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని, పండుగను ఆనందంగా జరుప�
Kites | పండుగంటే పిండి వంటలు, కొత్త బట్టలే కాదు.. ఆ పండుగకు కొన్ని ప్రత్యేక పదాలు కూడా ఉంటాయి. అవి ఆ పండుగ సమయంలోనే ఎక్కువగా జనం నోట నానుతుంటాయి. ఆ పదాలే కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటాయి.
‘సంక్రాంతిలోని క్రాంతి/ సమతావాది కవికి సంభ్రాంతి/ ఈ క్రాంతి పల్లెలో, పట్నంలో/ ఎల్ల ఎడలా పంటలా పండాలి… పంటలు ప్రతి పొలంలో పండాలి/… ప్రజల ఆకలి కడుపులు నిండాలి/ భారతి హృదయం వెచ్చగా ఉండాలి..’ అంటూ మనసు మనసున, పల్
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది, ప్రజలు సంక్రాంతి పండుగను శాంతి యుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, శాంత�
Pandem kodi : సంక్రాంతి మందు ఏపీలో కోడిపుంజుల ధరలు అమాంతం పెరిగాయి. పందెం బరిలో నిలిచే కోడి పుంజుల ధరలు బంగారం రేట్లను తలపిస్తున్నాయి. రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతున్నాయి. పందెంకోళ్లలో సేతువ జా�
సంక్రాంతికి సెలవులు రావడంతో నగరంనుంచి అంతా సొంతూరి బాటపట్టారు. వారం లేదా పదిహేను రోజుల వరకూ ఇంటికి తాళాలే. అయితే, ఇదే అదనుగా చేసుకొని దొంగలు తమ చేతివాటం చూపుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే �
రద్దీగా జూబ్లీబస్టాండ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల సేవలో 400 మంది సిబ్బంది ఆరు హెల్ప్ డెస్క్ల ఏర్పాటు మారేడ్పల్లి, జనవరి 11: సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్లో �
మియాపూర్, జనవరి 11 : సంక్రాంతి పండుగ సందర్భంగా ఇండ్ల ముందు వేసే ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకలే కాకుండా..మహిళలకు ఆరోగ్యాన్ని సైతం పెంపొదిస్తాయని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియ�
అమరావతి : విశాఖలో ఆరోగ్య సేవ లో రంగంలో విశేష సేవలందిస్తున్న రైట్ కేర్ హోమ్ హెల్త్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార�
అమరావతి : కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకున్న నైట్ కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. పండుగ తరువాత ఈనెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తాజాగా వెల్లడించింది. ఏపీ ప్ర
Minister Srinivas Goud | గడచిన రెండు వారాలుగా రైతుబంధు సంబురాలతో రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Traffic | హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొన్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనం పల్లె బాట పట్టారు. దీంతో ఎన్హెచ్ 65పై వాహనాలు బారులు తీరాయి