కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న ఆప్ సీనియర్ నేతల జాబితాలోకి తాజాగా ఢిల్లీ మంత్రి రాజ్కుమార్ ఆనంద్ చేరారు. ఆనంద్, మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గ�
Sanjay Singh: ఢిల్లీ కోర్టు ఆప్ ఎంపీకి వార్నింగ్ ఇచ్చింది. కోర్టు రూమ్లో రాజకీయ ప్రసంగాలు సరికాదు అని సంజయ్కు హెచ్చరిక చేసింది. అదానీ గురించి కోర్టులో ప్రస్తావించడాన్ని జడ్జి నాగపాల్ తప్పుపట్టారు.
గుజరాత్ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తమ వాదనలను అత్యవసరంగా వినాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని గుజరాత్ హైకోర్టు శుక్రవారం తోసిప
Delhi Liquor Scam Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం అరెస్టు చేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో ఎంపీ ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఎన్ఫోర్స్
Arvind Kejriwal | దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు దగ్గరపడినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) యాక్టీవ్ అవుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) వ్యాఖ్యా�
ప్రతిపక్ష ఇండియా కూటమికి పూర్తిస్థాయి రూపం ఏర్పడకపోయినప్పటికీ అప్పుడే ప్రధాని మావాడంటే మా వాడంటూ పార్టీలు ప్రకటిస్తున్నాయి. మొన్న నితీశ్, నిన్న రాహుల్ ప్రధానిగా ఉండాలని ఆయా పార్టీలు పేర్కొనగా ఇప్పు�
Delhi Floods | ఢిల్లీ వరదలకు (Delhi Floods) హర్యానా (Haryana) ప్రభుత్వమే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేసేందుకే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ (Hathni Kund ) బ్యారేజీ నుంచి యమునా నది (Yamuna river)క�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతిగా స్పందిస్తున్నదన్న వాదనను ఆ సంస్థే నిజం చేసి చూపించింది. వీలైనంత ఎక్కువమంది ప్రతిపక్ష నేతలను ఈ కేసులో ఇరికించాలన్న తాపత్రయంతో కేసుతో �
PM Modi Degree | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్లకు గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. పరువు నష్టం కేసులో నోటీసులు జారీ అయ్యాయి. ప్రధాని మోదీ డిగ్రీ విషయంలో కేజ్ర�