ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనా మధ్య వివాదం ముదిరింది. ఆప్ ఎమ్మెల్యేలకు ఎల్జీ పంపిన పరువు నష్టం నోటీసులను ఆప్ నేత సంజయ్ సింగ్ చించివేశారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్కు వేటు పడింది. రాజ్యసభ నుంచి వారం పాటు ఆయన్ను సస్పెండ్ చేశారు. నినాదాలు చేస్తూ, పేపర్లను చించివేస్తూ, చైర్పై విసిరేశారని రాజ్యసభ డిప్యూ�
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సంజయ్ సింగ్ బుధవారం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో 53 ఆలయాలను కూల్చివేసేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
న్యూఢిల్లీ : అభివృద్ది, ప్రజలకు చేసిన మేళ్లు ఆధారంగా తమ పార్టీ ఓట్లను అభ్యర్ధిస్తుందని, రామ మందిరం, కులాలు వంటి అంశాలతో తాము రాజకీయం చేయబోమని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం స్పష్టం �
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆదివారం కలిశారు. ఉత్తరప్రదేశ్లో తాజా రాజకీయాలు, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తదితర అంశా�