పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి ఎమ్మెల్యే సీడీపీ నుంచి 40శాతం నిధులు పాఠశాలలకు ప్రతి ఎమ్మెల్యే ఏటా రూ.2 కోట్లతో పాఠశాలల్లో పనులు సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠ�
నారాయణఖేడ్/నాగల్గిద్ద: సీఎం కేసీఆర్ చేస్తున్న నిరంతర కృషి ఫలితంగానే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నారా యణఖేడ్ మండలం నాగాపూర్లో రూ.16 లక్షలతో నిర�
చిన్నశంకరంపేట,ఆగస్టు 18: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ సూచించారు. బుధవారం ఆయన చిన్నశంకరంపేటతో పాటు సంగాయపల్లిలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను, పల్లెప్�
వ్యాక్సినేషన్ ప్రారంభించిన డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు పాపన్నపేట, ఆగస్టు 18: న్యూమోనియా వ్యాధి నుంచి చిన్నారులను రక్షించడానికి టీకా వేస్తున్నామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్న
అనాథ పిల్లలకు సంగారెడ్డి శిశుగృహం ఆశ్రయం మహిళా, శిశుసంక్షేమ శాఖ సంరక్షణలో ఎనిమిది మంది చిన్నారులు మూడు నెలల్లో ఐదుగురు చిన్నారుల దత్తత చెత్తకుప్పలు.. ముళ్ల పొదల్లో పారేసిన పసికందులకు సంగారెడ్డి మహిళా, శ
సంగారెడ్డి కలెక్టరేట్: సమాజంలో ప్రతి ఒక్కరికీ బీమా కల్పించి వారి జీవితాలకు భరోసా కల్పిద్దామని సికింద్రాబాద్ డివిజన్ లియాఫీ అధ్యక్షుడు వెంకటయ్య పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎంఎం గార్డేన్స్లో జరిగ�
సంగారెడ్డి కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బైక్ మెకానిక్, సర్వీసింగ్లో పురుషులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎస్బీఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ వంగా రాజ�
బొల్లారం: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహాకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప బస్తీ
పటాన్చెరు: ఇతరులతో ఫోన్లో మాట్లాడుతున్నదనే అనుమానంతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన చిట్కుల్ గ్రామంలో జరిగింది. పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి కథనం ప్రకారం పటాన్చెరు మండలం చిట్కుల్లో నివస�
ఝరాసంగం: హరితహారంలో భాంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపుల మూడు వరుసల మొక్కలను నాటించి వాటిని సంరక్షణ చేయాలని సంగారెడ్డి జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్ పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హమ
మహిళలను అరెస్టు చేస్తే వెంటనే రిమాండ్ చేయాలి పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్ సంగారెడ్డి: గంజాయి విక్రయాలపై నిఘా ఏర్పాటు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణ�
సదాశివపేట: పేద ప్రజల పెన్నది సీఎంఆర్ఎఫ్ అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సదాశివపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 15 మంది పేదలకు సీఎంఆ�
జాతిరత్నాలు, ఇతర వెబ్ సిరీస్ చిత్రాలు ఇక్కడే చిత్రీకరణ జైలు సీన్లు తీసేందుకు ఆసక్తి చూపుతున్న దర్శకులు సంగారెడ్డి పాత జైలుకు పెరుగుతున్న డిమాండ్ ఆదాయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేరు కంది: ఒకప్పుడు కరుడ�
కేక్ కట్ చేసిన టీఆర్ఎస్ నాయకులు గామాల్లో మొక్కలు నాటిన టీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్ల పంపిణీ రామాయంపేట, ఆగస్టు 17 : రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర