అన్నిరంగాల్లో ప్రగతి బాటన తెలంగాణ దళితబంధు ఓ విప్లవాత్మకమైన పథకం నగదు బదిలీతో పారదర్శకత.. లబ్ధిదారులకు నేరుగా ఫలాలు పబ్లిక్ పాలసీతో ప్రజలకు మేలు బ్యూరోక్రసీ ఆలోచనా విధానం మారాలి తెలంగాణలో ఉపాధి కల్పన�
సంగారెడ్డి కలెక్టరేట్: అపుడే పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపే తల్లి పాలు పట్టాల్సిన విషయంపై కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నదని హెల్త్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ పేర్కొన్నారు. అందుకోసం వా�
సంగారెడ్డి మున్సిపాలిటీ : టీబీ లేని జిల్లాగా రూపొందించే దిశగా పనిచేస్తున్నామని, అందుకు సిబ్బంది అందరూ కష్టపడి పని చేసి టీబీ రోగులకు సేవలు అందిం చాలని జిల్లా టీబీ నిర్మూలన అధికారి డాక్టర్ జి.రాజేశ్వరి అన�
సంగారెడ్డి మున్సిపాలిటీ: రాష్ట్రంలోని నిరుపేద దళితులకు, దళిత ఉద్యోగస్తులకు దళితబంధు వర్తింప చేయడాన్ని పురస్కరించుకుని జిల్లా టీఎన్జీవోల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 16వ జరిగిన హుజూరాబాద్ సభ
నేరం జరగకముందే నియంత్రణలో ఈ యాక్టు కీలకం ఒకసారి పీడీయాక్డు పెడితే యేడాది పాటు జైలు శిక్ష 2018లో 13 రకాల నేరాలను జోడించిన తెలంగాణ ప్రభుత్వం క్రైమ్ రేట్ తగ్గించడంలో ఈ యాక్టు అమలుకు పోలీసుల మొగ్గు ఈ యాక్టు పేరు
రామచంద్రాపురం: పరిశ్రమల యాజమాన్యాలు సామాజిక సేవలో ముందుండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని ఈఎస్ఐ దవాఖానలో ప్యారగాన్ పరిశ్రమ రూ.30లక్షల విలువతో అల్ట్రాసౌండ్ మెషి న్, డ�
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 16: జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు జహీరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడీ టీచర్, 56 అంగన్ వాడీ ఆయా, ఒక మినీ అంగన్ వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర�
విద్యార్థులు ఆ దిశగా కృషిచేయాలి సవాళ్లను స్వీకరించాలి జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విద్యార్థులు ఆ దిశగా కృషిచేయాలి జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పటాన్చెరు,ఆగస్టు 16: విద్యార్థులు �
జనాభా ఆధారంగా కేటాయింపులు ప్రతి ఎమ్మెల్యే తప్పనిసరిగా ఖర్చు చేయాల్సిందే సీడీపీ జనరల్ కోటాకు అదనంగా ఎస్సీ, ఎస్టీల నిధులు సంగారెడ్డి జిల్లాలో దళితవాడల అభివృద్ధికి రూ.5.93 కోట్ల సీడీపీ నిధులు గిరిజన తండాల్�
సంగారెడ్డికి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు వరం అభివృద్ధి పథంలో జిల్లా.. పథకాల అమలులో నూతన ఒరవడి దేశానికి ఆదర్శంగా ‘దళితబంధు’ పథకం సంగారెడ్డిలో త్వరలో మెడికల్ కాలేజీ ప్రారంభం స్వాతంత్య్ర వేడుకల్లో మం�
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు నారాయణఖేడ్, ఆగస్టు 15 : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం నా
అలుముకున్న వర్షాభావ పరిస్థితులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వివిధ పంటలు పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము, సోయాబీన్పై ప్రభావం జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వ్యవసాయశాఖ అధికారులు సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస