డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది.
బుధవారం రైతు సంఘాల నాయకులు ‘చండీగఢ్ చలో’కు పిలుపునివ్వటంతో.. పంజాబ్లో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)కు చెందిన పలువురు నాయకుల్ని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం నుంచి వారి ఇండ్లపై దాడులు �
రైతు కూలీలు, కౌలు రైతులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. విధివిధానాలు రూపొందించకుండా కౌలురైతులకు రూ.12వేల సాయం అందిస్తామని చెప్పడం హ
Punjab Bandh | రైతు డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతు (Farmers) సంఘాలు సోమవారం పంజాబ్ బంద్కు (Punjab Bandh) పిలుపునిచ్చాయి.
కురుక్షేత్ర: హర్యానా శాసన సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని రైతు సంఘాలు ఆదివారం పిలుపునిచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో పలు రైతు సంఘాలు పిప్లిలో నిర్వహించిన
ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి పదవి చేపట్టినా రైతాంగ సమస్యలపై అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేత జగ్జీత్సింగ్ దలైవాలా విమర్శించారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలవడంపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, రైతుల డిమాండ్లను పట్టించుకోవడం లేదని రైతు సంఘం నేత సర్వణ్ సింగ్ పంధేర్ శుక్రవారం ఆరోపించారు.
కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా ‘గ్రామీణ భారత్ బంద్' నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు �
తమ డిమాండ్ల సాధన కోసం అన్నదాతలు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్ బుధవారం రెండో రోజుకు చేరుకున్నది. ట్రాక్టర్లతో దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు అన్నదాతలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దఎత్తున దేశ రాజధానికి రైతులు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన హర్యానా (Haryana) ప్రభుత్
హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు కన్నెర్ర చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం పంజాబ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.
దక్షిణ భారత పసుపు రైతులపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్టేబుల్ సమా
వచ్చే ఏడాది జనవరిలో పంజాబ్లో అఖిల భారత రైతాంగ సదస్సు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వెల్లడించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ, విద్యుత్తు రంగ ప్రైవేటీకరణను విరమించు