చాలాకాలంగా పెండింగ్లో ఉన్న రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరు తూ ఈ నెల 26 నుంచి దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఆందోళన చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 20 రాష్ర్టాల్లో పాదయాత్రలు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించడం ద్వారా వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటంలో అమరులైన రైతులకు నివాళులు అర్పిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) వెల్లడించింద�
హామీలు అమలు చేయకపోవడంపై కన్నెర్ర పంజాబ్, హర్యానాలో అన్నదాతల నిరసనలు రైలు పట్టాలపై బైఠాయింపు.. నిలిచిన సర్వీసులు చండీగఢ్, జూలై 31: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణ, రైతు అమరవీరుల క�
సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ రేపు దేశవ్యాప్తంగా నిరసనలు న్యూఢిల్లీ, జూన్ 22: అగ్నిపథ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. ఇది యువతకు ఏ మాత్రం మంచిది కాదని పే
10న నిర్వహిస్తామన్న ఎస్కేఎం నేతలు అజయ్ మిశ్రాను కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ బాధిత రైతు కుటుంబాలకు పరామర్శ లఖింపూర్ ఖీరీ, మే 5: లఖింపూర్ ఖీరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష
న్యూఢిల్లీ: అఖిల భారత రైతు సంఘం కార్యాలయంలో కిసాన్ నేతలు సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి నుంచి నిన్న సాయంత్రం చర్చలకు రావాలని పిలుపు రావడంతో ఇవాళ నేతల భేటీ అయ్యారు. ఇప్పటికే అయిదుగురు సభ్యులతో సంయుక�
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంట్లో బిల్లు పాసైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిసాన్ మోర్చా నేతలు ఇవాళ సమావేశం అవుతున్నారు. సింఘు సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా నేత�
Govt seeks names of farmer leaders for panel on MSP, other issues | ఎంఎస్పీ తదితర అంశాలపై చర్చ కోసం కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నుంచి ఐదుగురి
ఎంఎస్పీపై ప్రధాని విస్పష్ట ప్రకటన చేయాలి ‘కిసాన్ మహా పంచాయత్’లో టికాయిత్ లక్నో: రైతుల్లో చీలిక తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్�
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో రైతులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అరుణ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అరెస్టు అయ్యారు. అయితే ఈ కేసులో కేంద్�
న్యూఢిల్లీ : ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు హర్యానాలోని జింద్ జిల్లాలో భారీ ట్రాక్టర్ పరేడ్ నిర్వహించనున్నారు. మహిళా రైతులు ముందుండి చేపట
న్యూఢిల్లీ, జూలై 9: రూ. లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని మార్కెట్లు వినియోగించుకోవచ్చని కేంద్రం చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని సంయుక్త కిసాన్ మోర్చా ఎద్దేవా చేసింది. 2020-21 సవరించిన బడ్జెట్లో వ్యవస�