కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ దిగ్గజం సామ్సంగ్ (Samsung).. మరో కొత్త మొబైల్ ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకువస్తున్నది. ఎఫ్ సిరీస్లో అత్యాధునిక ఏఐ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ను శనివారం మధ్యాహ్
దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజం సామ్సంగ్.. బుధవారం రాత్రి తమ పాపులర్ బ్రాండ్ గెలాక్సీ సిరీస్లో ఎస్25 మాడళ్లను ఆవిష్కరించింది. ఎస్25, ఎస్25 ప్లస్, ఎస్25 అల్ట్రా పేరిట వీటిని పరిచయం చేసింది
WhatsApp | వాట్సాప్ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పాత వర్షెన్ ఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 33 ఫోన్లకు సైతం సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మ�
గెలాక్సీ ఏ సిరీస్లో వస్తున్న రెండు సరికొత్త స్మార్ట్ఫోన్ల ధరలను గురువారం సామ్సంగ్ వెల్లడించింది. 5జీ శ్రేణిలో ఏ55, ఏ35 మాడళ్లను కంపెనీ తెస్తున్న విషయం తెలిసిందే. గెలాక్సీ ఏ35 5జీలో రెండు వేరియంట్లుండగా, ఏ
ప్రముఖ మొబైల్ సంస్థ సామ్సంగ్..మరో 5జీ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ఎం14 మొబైల్ ప్రారంభ ధర రూ.13,490. 6+128 జీబీ మాడల్ ధర రూ.14,990గా నిర్ణయించింది.
సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది సామ్సంగ్. 5జీ పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా గెలాక్సీ ఏ54, ఏ34ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఏ54 మొబైల్ రూ.38,999 నుంచి రూ.40,999 వరకు, ఏ34 మాడల్ రూ.30
Samsung Galaxy | దేశీయ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. ఏ34, ఏ54 5జీ ఫోన్లు ఈ నెల 28 నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ల కొనుగోలుతో రూ.3000 క్యాష్బ్యాక్ లేదా రూ.2500 విలువైన అప్గ్రేడ్ బోనస్, రూ.900 విలువ
లక్షల మంది యూజర్లు వినియోగిస్తున్న శామ్సంగ్ గెలాక్సీ ఫోన్ల విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ-ఇన్) హెచ్చరికలు �
హైదరాబాద్, ఆగస్టు 18: రాష్ట్ర మార్కెట్లోకి గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లను విడుదల చేసింది సామ్సంగ్. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ఫ్లిప్ 4 రెండు రకాల్లో లభించనున్న ఈఫోన్లపై ముందస్తు బుకింగ్లు సైతం ఆరం
భారత్లో శాంసంగ్ లాంఛ్ చేసిన నాలుగో తరం ఫోల్డబుల్స్కు అద్భుత స్పందన లభిస్తోంది. 12 గంటల్లోపే శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్4, గెలాక్సీ ప్లిఫ్4కు 50,000కు పైగా ప్రీ బుకింగ్స్ వచ్చాయని శాంసంగ్ ఇండియా ఎంఎక్�