సియోల్ : వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ను లాంఛ్ చేయాలని శాంసంగ్ సన్నద్ధమవుతుండగా గెలాక్సీ ఎస్22, ఎస్22+ కెమెరా స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి. ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చిన ఎస్
సౌత్కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ M-సిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. మిడ్రేంజ్లో గెలాక్సీ M32 పేరుతో ఫోన్ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ రియల్మీ8, పొకో ఎం3 ప్రొ
సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. గెలాక్సీ ఎం32 ఫోన్ను త్వరలోనే భారత్లో విడుదల చేయనుంది. ఈ మేరకు శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో ఓ సపోర్
దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్( Flipkart ) ఎలక్ట్రానిక్స్ సేల్( Flipkart Electronics Sale ) పేరుతో మరోసారి వినియోగదారుల ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్ సేల్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లకు చెందిన మొబైల్స్పై
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్(గెలాక్సీ S20 FE)నిఅంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 4జీ మోడల్ను జర్మనీ, మలేషియా, వియత్నాంల్లోలాంచ్ చేశారు. కొత్త వేరియంట్�
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్లో మరో కొత్త ఫోన్ను ఆవిష్కరించింది. శాంసంగ్ గెలాక్సీ M42 5G స్మార్ట్ఫోన్ను బుధవారం భారత్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రా
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలైన శాంసంగ్, షియోమీ, రియల్మీ, నోకియా, ఒప్పో తదితర బ్రాండ్లు ఈ ఏప్రిల్లో తమ టాప్ స్మార్ట్ఫోన్ మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి.
గురుగ్రామ్: సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ టీవీ ప్లస్ ఓటీటీ వీడియో స్ట్రీమింగ్ సేవలను భారత్లో బుధవారం ప్రారంభించింది. శాంసంగ్ తన స్మార్ట్టీవీల కోసం సేవలను తీసుకురాగా ప్రస్తుతం 15 మిలియన్ల యాక