ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఫోన్లకు గాను చాలా ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తున్నాయి. గతంలో కేవలం 1 లేదా 2 ఏళ్ల వరకు మాత్రమే అప్
దసరా పండుగ నేపథ్యంలో శాంసంగ్ ఇండియా ఓ నూతన సేల్ను ప్రారంభించింది. ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ 2025 పేరిట ఈ సేల్ను ప్రారంభించారు. ఇందులో భాగంగా శాంసంగ్కు చెందిన ఏఐ ప్రొడక్ట్స్పై ఆకట్టుకునే ఆఫర్లను, భా�
శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్17 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. గతంలో ఎఫ్16 5జి ఫోన్ రాగా దానికి కొనసాగింపుగా ఎఫ్17 5జి ఫోన్ను లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్ల
Samsung Mobiles | బతుకమ్మ, దసరా పండుగలు వచ్చేస్తుండటంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్లను తీసుకొచ్చేశాయి. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ ది బిగ్
Samsung Galaxy F 17 5G | ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ శాంసంగ్ సరికొత్త 5జీ మొబైల్ను లాంచ్ చేయబోతుంది. Samsung Galaxy F 17ను తొందరలోనే భారత విపణిలోకి తీసుకురానుంది. అయితే ఈ ఫోన్కు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను శాంసంగ్ కంపెన
శాంసంగ్ కంపెనీ వ్యాపారస్తుల కోసం ఓ నూతన ట్యాబ్ను భారత్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ట్యాబ్ యాక్టివ్ 5 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ పేరిట ఈ ట్యాబ్ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. వ్యాపారులు, పారిశ్రామిక వేత్�
ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘నథింగ్ ఫోన్ 3’ వచ్చేసింది. ఎందుకంటే, నథింగ్ ఈసారి కేవలం స్టయిల్ కోసమే కాదు.. ప్రీమియం సెగ్మెంట్లోని అన్ని కంపెనీల మోడళ్లతోనూ పోటీకి సై అంటున్నది! ఇది 6.7 అంగుళాల ఎల్�
ప్రస్తుతం అంతా ఏఐ యుగం నడుస్తోంది. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలతోపాటు ల్యాప్ టాప్ తయారీదారులు కూడా ఏఐ ఫీచర్లను అందించేందుకు పోటీ పడుతున్నారు.
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ దిగ్గజం సామ్సంగ్ (Samsung).. మరో కొత్త మొబైల్ ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకువస్తున్నది. ఎఫ్ సిరీస్లో అత్యాధునిక ఏఐ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ను శనివారం మధ్యాహ్
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ దిగ్గజం సామ్సంగ్..ఈ ఏడాది చివరినాటికి ట్రై-ఫోల్డ్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోతున్నది. దేశీయ మార్కెట్లోకి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, ఫ్లిప్ 7 స్మార్ట్ఫోన్�