Viral News | ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) కు చెందిన ఓ యువకుడు పోలీసులకు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘దోమలు కుట్టి నా భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు. మస్కిటో కిల్లర్ (Mosquito killer) కావాలి’ అంటూ అభ్యర్థించాడు.
అభివృద్ధి, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై మంత్రిని నిలదీసిన ఓ జర్నలిస్టును జైలుకు పంపించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. సంభాల్ జిల్లాలోని బుధ్నగర్ ఖండ్వాలో మంత్రి గులాబ్ దేవీ మార్చి 11న పర్యటించారు.
ఉత్తర ప్రదేశ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పెళ్లైన గంటకే భార్యకు విడాకులిచ్చి.. ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. ఈ ఘటన సంభోల్ జిల్లా అస్మో�
పెండ్లి బస్సు| ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో రెండు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల