మార్వల్ స్టూడియోస్ (Marvel Studios) నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉంటారు. ఆ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న 25వ సినిమా ఎటర్నల్స్ (Eternals)2021. సినీ ప్రముఖులు కూడా ఎటర్నల్స్ కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్�
అగ్ర కథానాయిక సమంత ఇటీవలకాలంలో సోషల్మీడియాలో చేస్తున్న పోస్ట్లు ఆశనిరాశల మధ్య ఊగిసలాటను ప్రతిబింబిస్తూ తాత్వికధోరణిలో ఉంటున్నాయి. ఇటీవలే హిమాలయాల్లో చార్ధామ్ యాత్రను పూర్తిచేసుకొని వచ్చిన ఆమె ఇ�
Samantha’s Gay Marriage Post | పెళ్లికి ముందు అయినా.. తర్వాత అయినా సమంత చేసే ప్రతి పని సంచలనం అవుతుంది. ఏ విషయంలో అయినా తన అభిప్రాయం బలంగా చెప్పడంలో సమంత ఎప్పుడూ వెనుకాడదు. తాను తప్పు చేయలేదు అని తెలిసినంత వరకు ఎంత దూరమైనా వె�
నాగ చైతన్య నుండి విడిపోయాక సమంత పూర్తిగా సినిమాలపై దృష్టి సారించింది. వరుస ప్రాజెక్టులకి సైన్ చేస్తుంది.ఇప్పటికే శ్రీదేవి మూవీస్ సినిమా.. డ్రీమ్ వారియర్ సినిమా కి సంతకాలు చేసింది. నాని కథానాయకుడిగ
Samantha | నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇప్పుడిప్పుడే సమంత మళ్లీ యాక్టివ్ అవుతుంది. విడాకులు తీసుకున్న తర్వాత కొద్దిరోజులు బాధలో కనిపించిన సమంత.. దాని నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చే
Venkatesh daughter ashritha interesting comments on samantha | నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత చేసే ప్రతి పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఎక్కడికి వెళ్లినా కూడా హాట్ టాపిక్గా మారుతుంది. సమంత చేసే ప్రతి పనిపై.. ఆమె పెట్టే ప్రత�
సమంత కొద్ది రోజులుగా తెగ వార్తలలో నిలుస్తుంది.విడాకుల తర్వాత తనకి సంబంధించి ఎన్ని పుకార్లు వచ్చినా కూడా ఈ అమ్మడు కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.ఇటీవల తీర్ధయాత్రలకు వెళ్లి వచ్చిన
Samantha defamation case | నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లేలా.. పలు యూట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్లు తన గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని టాలీవుడ్ స్టార్ హీరోయిన
Samantha | నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తీరు పూర్తిగా మారిపోయింది. ఆమె కొత్తగా కనిపిస్తోంది. ముందులా కాకుండా చాలా పద్ధతులు మార్చుకుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోయింది. ఆలయాల చుట్టూ తిరుగుతూ �
హీరోల మాదిరిగానే హీరోయిన్స్ మధ్య కూడా సఖ్యత ఉంటుంది. కొందరు హీరోయిన్స్ అయితే చాలా క్లోజ్గా ఉంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల సమంత, త్రిష, కళ్యాణి ప్రియదర్శన్తో కలిసి చెన్నైలో తెగ రచ్చ చే�
భూతల స్వర్గసీమ హిమాలయాల్ని సందర్శించడంతో తన చిరకాల స్వప్నం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక సమంత. ఇటీవల ఆమె తన స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి హిమాలయాల పర్వతపంక్తుల