సమంత కొద్ది రోజులుగా తెగ వార్తలలో నిలుస్తుంది.విడాకుల తర్వాత తనకి సంబంధించి ఎన్ని పుకార్లు వచ్చినా కూడా ఈ అమ్మడు కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.ఇటీవల తీర్ధయాత్రలకు వెళ్లి వచ్చిన
Samantha defamation case | నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లేలా.. పలు యూట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్లు తన గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని టాలీవుడ్ స్టార్ హీరోయిన
Samantha | నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తీరు పూర్తిగా మారిపోయింది. ఆమె కొత్తగా కనిపిస్తోంది. ముందులా కాకుండా చాలా పద్ధతులు మార్చుకుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోయింది. ఆలయాల చుట్టూ తిరుగుతూ �
హీరోల మాదిరిగానే హీరోయిన్స్ మధ్య కూడా సఖ్యత ఉంటుంది. కొందరు హీరోయిన్స్ అయితే చాలా క్లోజ్గా ఉంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల సమంత, త్రిష, కళ్యాణి ప్రియదర్శన్తో కలిసి చెన్నైలో తెగ రచ్చ చే�
భూతల స్వర్గసీమ హిమాలయాల్ని సందర్శించడంతో తన చిరకాల స్వప్నం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక సమంత. ఇటీవల ఆమె తన స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి హిమాలయాల పర్వతపంక్తుల
Samantha char dham yatra | నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో రెగ్యులర్గా వినిపిస్తుంది. అసలు చైతూతో ఆమె ఎందుకు విడిపోయింది? ఇందులో సమంత తప్పే ఉందా? విడాకులకు ఇవే కారణాలు అయి ఉంటాయి అంటూ రక�
నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత పలు విమర్శలు ఎదుర్కొంది. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో సమంత కూకట్పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సమంత పిటిషన్పై త్వరగా
పదేళ్ల స్నేహం, మూడేళ్ల దాంపత్యానికి బ్రేక్ వేసిన సమంత- నాగ చైతన్య ఇప్పుడు పాత విషయాలన్నీ మరచిపోయి సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే సమంతకి సంబంధించి రెండు ప్రాజెక్టులు అనౌన్స్ కాగా, మరి
తీర్పు రేపటికి వాయిదా వేసిన కూకట్పల్లి కోర్టు రంగారెడ్డి జిల్లా కోర్టులు, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): సామాజిక మాధ్యమాల్లో తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్ చానళ్లతోపాటు డాక్ట
నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత విహారయాత్రలకు బయలుదేరింది. తన స్నేహితురాలితో కలిసి ప్రత్యేకంగా డెహ్రాడూన్ లో విహారానికి వెళ్లిన సమంత బన్నీ కూతురు అర్హపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సోషల్మీడియా వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలుంటాయని చెప్పింది సమంత. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ట్రోల్స్పై తాను మాట్లాడాల్సివస్తే ఆ మాటలు మౌనంకంటే బలంగా ఉండాలని తెలిపింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సి