కాంగ్రెస్ సీనియర్ నేత, ఓవర్సీస్ విభాగం ఇన్ఛార్జి శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏఐఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీకి ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనాపై భారత వైఖరిని విమర్శించారు.
Sam Pitroda: చైనాను శత్రు దేశంగా చూడవద్దు అని కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా తెలిపారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. చైనాతో వైరం పెట్టుకునే రీతిలో ఇండియా వ్యవహరిస్తునదని, ఆ మైండ్సెట్ను మార్చు�
విదేశాల్లో కాంగ్రెస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న శ్యామ్ పిట్రోడా హ్యాకర్ల బారిన పడ్డారు. తన స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ సర్వర్ హ్యాకింగ్కు గురయ్యాయని శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చ�
Sam Pitroda | గత కొన్ని వారాలుగా తన ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, సర్వర్లు పదేపదే హ్యాక్ అవుతున్నాయని ( Phone And Laptop Hacked) ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా తెలిపారు.
Sam Pitroda | కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా (Sam Pitroda) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ కంటే మెరుగైన వ్యూహకర్త అని.. ఆలోచనాపరుడని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా అన్నారు. రాహుల్కు కాబోయే ప్రధానికి �
Rahul Gandhi | కాంగ్రెస్ అధినేత అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, డల్లాస్లలో జరిగే పలు ముఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో టెక్సాస్ విశ్వవిద్యాలయం�
లోక్సభ ఎన్నికల సమయంలో రోజుకో కాంగ్రెస్ సీనియర్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘వారసత్వ పన్ను’, ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’�
దేశంలో ‘వారసత్వ పన్ను’ ఉండాలంటూ ఇటీవల దుమారం రేపిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ను వైవిధ్య దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణాది ప్రజలను ఆయన ఆఫ్రికన
PM Modi | దేశ ప్రజలపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మెన్ సామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. శరీర రంగును చూసి ప్రజలను అవమానిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు.
Priyanka Gandhi : ప్రధాని నరేంద్ర మోదీ చౌకబారు ప్రకటనలపై కాకుండా ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలపై గొంతెత్తాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.