PM Modi | దేశ ప్రజలపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మెన్ సామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. శరీర రంగును చూసి ప్రజలను అవమానిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు.
Priyanka Gandhi : ప్రధాని నరేంద్ర మోదీ చౌకబారు ప్రకటనలపై కాకుండా ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలపై గొంతెత్తాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.
ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా తాజా వ్యాఖ్యలపై కాషాయ పార్టీ నేతలు భగ్గుమన్నారు. దక్షిణ భారతంలో ఉన్న వాళ్లు ఆఫ్రికన్లుగా, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, పశ్చిమంలో ఉన్నవాళ్లు ఆరబ్బు�
Sam Pitroda: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మెన్ సామ్ పిట్రోడో మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దక్షిణ భారతంలో ఉన్న వాళ్లు ఆఫ్రికన్లుగా, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, పశ్చిమంలో ఉన్నవాళ్లు ఆ
దేశంలో వారసత్వ పన్ను ఉండాలని, మరణించిన వారి ఆస్తుల్లో 55% వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీల కుటుంబానికి సన్నిహితుడు శామ్ పిట్�
అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ‘ఆర్థిక సర్వే’ చేపడుతామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం రాజకీయ దుమారాన్ని రేపుతున్న సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకు�
PM Modi: వారసత్వ పన్ను గురించి పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుపట్టారు. మరణించిన వారి నుంచి కూడా పన్ను వసూల్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ �
‘భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ అన్నది భారత ఆధునిక చరిత్రలో పెద్ద అబద్ధం. వాస్తవానికి రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కన్నా జవహర్లాల్ నెహ్రూ ప్రముఖ పాత్ర పోషించారు’ అంటూ బీజేపీ సీనియర్ నేత ఎల్కే �