అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’. రాజకీయ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసీఫర్’ రీమేక్గా ఈ సినిమా రూ�
ఎదుటివారి వ్యక్తిత్వాలను వారి ముఖకవళికలు, హావభావాల ద్వారా ఇట్టే పసిగట్టేస్తానని చెప్పింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. తనలోని ఈ ప్రత్యేక లక్షణం వల్ల సహచర నటీనటులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ జరిగిపో
అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్'. రాజకీయ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్' రీమేక్ గా ఈ సినిమా రూపొందుతున్నది. బాల�
తెలుగు, హిందీ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించాడు చిరంజీవి (Chiranjeevi). ఈ స్టార్ హీరో ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ (Godfather) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అటు బీటౌన్, ఇటు టాలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
అతిథి పాత్రల్లో నటించేందుకు ఏమాత్రం సందేహించరు బాలీవుడ్ అగ్ర కథానాయకులు. సహచర హీరోల చిత్రాల్లో కీలకమైన పాత్ర, తాము నటించాల్సిన అవసరం ఉంటే సెట్లో వాలిపోతారు. సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి కథానాయకుడే. షారు
సల్మాన్ ఖాన్ (Salman Khan) టైగర్ ప్రాంఛైజీలో నటిస్తోన్న తాజా ప్రాజెక్టు టైగర్ 3 (Tiger 3). మనీశ్ శర్మ (Maneesh Sharma)డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi)పాకిస్థాన్ ఏజెంట్ గా కనిపించబోతున్నట్టు బీటౌ�
భాష ఏదైనా సరే పూజాహెగ్డే(Pooja Hegde) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మినిమమ్ హిట్టు గ్యారంటీ. హీరోల పాలిట గోల్డెన్ లెగ్గా మారిపోయింది. ఈ భామతో నటించాలని చాలా మంది స్టార్ హీరో (Star heroes) లు వెయిట్ చేస్తున్న�
‘కంచె’ సినిమాతో తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది ప్రగ్యాజైస్వాల్. ఇటీవల విడుదలైన ‘అఖండ’ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర అందరిని ఆకట్టుకుంటున్నది. ‘అఖండ’ సినిమా ద్వారా తెలుగులో భారీ విజయ�
మొన్నటి వరకు ఒక్క ఆఫర్ వస్తే చాలు అని కళ్లు కాయలు కాచేలా వేచి చూసింది ప్రగ్యా జైస్వాల్. కంచె సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అలాంట�