టాలీవుడ్ (Tollywood) న్యాచురల్ స్టార్ నాని (Nani) ఇప్పటివరకు చేసిన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) లా ఛాలెంజింగ్ రోల్లో కనిపించాడు.
“శ్యామ్ సింగరాయ్’ చిత్రం ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది’ అని అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకులముంద�
‘ఓటీటీ మాధ్యమాల ప్రభావంతో సినిమాల మధ్య ఉన్న భాషాపరమైన హద్దులు తొలగిపోతున్నాయి. కంటెంట్కు విలువ పెరిగింది. మంచి కథ ఉంటే అదే సినిమాను పాన్ ఇండియన్ స్థాయికి తీసుకెళుతుంది’ అని అన్నారు నాని. ఆయన కథానాయకు
– Maduri Mattaiah Nani about saipallavi | పక్కింటి కుర్రాడిలా కనిపించే సహజ నటుడు నాని. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా నేటి యువ కథానాయకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కొత్తదనం కోరుకునే చిత్రాలను ప్రేక్షకులకు అందిం�
shyam singha roy story | భారీ అంచనాలతో వచ్చిన వి, టక్ జగదీష్ సినిమాలు నిరాశపరచడంతో కచ్చితంగా ఇప్పుడు హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడిపోయాడు నాచురల్ స్టార్ నాని. ఇలాంటి సమయంలో ఈయన నుంచి వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. �
Sai pallavi interview | ‘అవార్డుల గురించి నేను ఎప్పుడూ తాపత్రయపడను. నన్ను నమ్మి కొత్త పాత్రలను సృష్టిస్తున్న దర్శకులను, నాపై ఉన్న నమ్మకంతో థియేటర్స్కు వచ్చే ప్రేక్షకులను మెప్పించడమే పెద్ద పురస్కారంగా భావిస్తుంటా’ �
Nani and Saipallavi | అదృష్టం బాగుంటే గడ్డిపోచ కూడా బలమైన తాడులా మారుతుంది. 4 సంవత్సరాల కింద నాని టైం అలాగే ఉంది. ఆయన ఎలాంటి సినిమా చేసినా హిట్ అనే మాట తప్ప ఇంకో మాట ఉండేది కాదు. వరుసగా 8 విజయాలు అందుకొన్నాడు. అందులో చివరి �
‘ఈ సినిమాను ప్రేక్షకులకు తొందరగా చూపించాలని ఎదురుచూస్తున్నా. గొప్ప చిత్రం చేశామని మా టీమ్ అందరిలో సంతృప్తి ఉంది’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్సింగరాయ్’. రాహుల్సంక�
Green India Challenge | ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఈ మొక్కలు నాటే యజ్ఞంలో పాల్గొంటున్నారు. తాజాగా హీరో నాని నటించిన ‘శ్యామ్ సింగ �
‘మంచి సినిమా చేసిన తర్వాత మనసులో ఓ గర్వం ఉంటుంది. అదే ఫీలింగ్తో టీమ్ అందరం ఉన్నాం. ఫలితం ఎలా ఉంటుందోననే భయం మాలో కొంచెం కూడా లేదు’ అని అన్నారు నాని. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘శ్యామ్సింగరాయ్’. రాహుల్
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. 1990 దశకంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కామ్రేడ్ రవన్నగా రానా నటిస్తున్నార�
‘కోల్కతా బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడికల్ చిత్రమిది. 1970 కాలం నాటి కథాంశంతో నవ్యానుభూతిని పంచుతుంది’ అని అన్నారు వెంకట్ బోయనపల్లి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘శ్