ఇది ఒకరో ఇద్దరో కాదు.. చాలామంది అంటున్న మాట. నాలుగేళ్ల కింద ఫిదా సినిమా విడుదలైనప్పుడు చాలామందికి సాయిపల్లవి పిచ్చి పట్టుకుంది. ఎక్కడి నుంచి వచ్చింది రా బాబు ఈ పిల్ల.. ఇలా ఉంది.. స్క్రీన్పై ఇలా మ్యాజిక్ చేస�
ఎన్ని రోజులైంది థియేటర్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించి..! ఎన్ని రోజులు అయ్యుంటుంది టికెట్స్ లేవు అని థియేటర్ వాళ్లు ప్రేక్షకులకు చెప్పి..! ఎన్ని రోజులైంది రికార్డు ఓపెనింగ్స్ అనే మాట నిర్మాతలు విని..! కర�
మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కొత్త పంథాలో పయనించడం అనివార్యమని చెప్పారు యువ హీరో నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘లవ్స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకుడు. నేడు ప్రేక్షకులముందు
‘సమాజంలో నెలకొన్న సమస్యల పట్ల గళాన్ని వినిపించడానికి సినిమా నాకో చక్కటి వేదికగా ఉపయోగపడుతున్నది’ అని చెప్పింది సాయిపల్లవి. సహజత్వం మేళవించిన వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా ప్రతిభను చాటుకుంటున్నదామె.
Tollywood | తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. సెప్టెంబర్ 24న భారీ అంచనాల మధ్య ఈ సిన
సున్నితమైన మానవోద్వేగాల్ని స్పృశిస్తూ.. సహజత్వం, వాస్తవికతల మేలికలయికగా ప్రేక్షకుల హృదయాల్ని స్పృశిస్తుంటాయి దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలు. మానవ సంబంధాల్లోని సెన్సిబిలిటీస్ను అందంగా ఆవిష్కరించడం
‘సినీ నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయి. లాభాలు మాత్రం రావడం లేదు. అందుకు చాలా కారణాలున్నాయి. ఇండస్ట్రీ సాధకబాధకాల్ని ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించాం. ప్రభుత్వాలు మా సమస్యలపై కనికరించాలి. మా భయ
చిరంజీవి సినిమాలో నటించే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని హీరోయిన్లు వేచి చూస్తూ ఉంటారు. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకొని కొందరు ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలా వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ సాయిప�
ఎంతో అద్భుతంగా సాగుతున్న తెలుగు సినిమా ప్రయాణానికి అనుకోని అడ్డంకిలా వచ్చింది కరోనా వైరస్. రెండేళ్ల కింది వరకు తెలుగు సినిమా బాలీవుడ్ స్థాయిని దాటి ఇండియన్ సినిమా స్థాయిని పెంచే పనిలో ఉంది. సరిగ్గా అలాం
కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది అంటే అందులో నటించిన వాళ్లు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటారు. స్టార్ హీరోలు, చిన్న వాళ్లు అని తేడా లేకుండా కచ్చితంగా విడుదలకు ముందు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిందే. అందులో మరో ఆప్షన్ �