కరోనా మహమ్మారి సినిమా నిర్మాతల ప్లానింగ్స్ మొత్తం మార్చేసింది. తమ సినిమాలని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉండగా, కరోనా వలన అంతా మారింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొం
నేచురల్ స్టార్ నాని మంచి స్పీడ్ మీదున్నాడు. నాని నటించిన టక్ జగదీష్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, రిలీజ్కు సిద్ధంగా ఉంది. పరిస్థితులు సద్ధుమణిగాక థియేటర్స్లో మూవీని విడుదల చేయ�
కరోనా వలనో లేదంటే ఇతర ఆరోగ్య సమస్యల వలనో రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం ఉన్నారు. తాజాగా అనుకోని అతిథి చిత్ర నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమా�
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఈనెల 16న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో మూవీ వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించి వి
వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ఫిదా. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంత ఫిదా చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా వరుణ్, సాయి పల్లవి మధ్య క
ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లకు అవకాశాలు రావడమే గగనంగా మారిపోయింది. అలాంటిది వచ్చిన అవకాశాలను వెనక్కి తిప్పి పంపడం అనేది దాదాపు అసాధ్యం. కానీ సాయిపల్లవి మాత్రం అలా కాదు
దేశవ్యాప్తంగా కరోనా బారినపడుతున్న అథ్లెట్లను ఆదుకునేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సిద్ధమైంది. కొవిడ్ సెకండ్ వేవ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అథ్లెట్లు, కోచ్లను ఆదుకునే కార్యక్రమానిక�
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్స్టోరీ’. ఈ సినిమాలోని అచ్చమైన తెలంగాణ జానపద గీతం ‘సారంగదరియా..’ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నది. విడుదలైన నాటి �
సాయి పల్లవి నటనతోనే కాదు ఆట పాటలతో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిదా, మారి 2 చిత్రాలలోని సాంగ్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి పల్లవి ఇప్పుడు లవ్ స్టోర�