సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంలో కార్మికుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జలమండలి ఎండీ దాన కిశోర్ పేరొన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో ర�
కార్మికుల భద్రత....ప్రజల బాధ్యతను గుర్తు చేస్తూ జలమండలి అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పనిచేసే ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలపై జలమండలి రూపొందించిన ప్రతిజ్ఞ పత్రాలను మేయర్ గద్వాల్ వ�
రంగారెడ్డి జిల్లా కోర్టుకు ఓ యువకుడు కత్తితో రావడం కలకలం రేపింది. కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ను దాటుతున్న సమయంలో వచ్చి ‘బీప్' శబ్దంతో ఈ వ్యవహారం వెలుగులోకి వ�
భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావ
వివిధ రకాల వైద్య పరీక్షల కోసం గర్భిణులను 102 వాహనాల్లో దవాఖానలకు క్షేమంగా తీసుకెళ్లాలని ఆ సిబ్బందికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం అధికారి సామ్రాట్ సూచించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఆదేశాల మ
వేగం కన్న.. ప్రాణం మిన్న.. అతివేగం ప్రాణానికే ప్రమాదకరం.. ఇలాంటి సూచనలు ఎన్ని పెట్టినా, పోలీసులు, రవాణాశాఖ ఎన్ని తనిఖీలు చేపట్టినా వాహనదారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ప్రమాదాల సంఖ్యను తగ్
ఆనకట్టల రక్షణ కోసం ప్రపంచబ్యాంకు నిధులతో ప్రతిపాదించిన డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు (డ్రిప్)లో భాగంగా వేసిన డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ వరుసగా ఒక్కో ప్రాజెక్టును సందర్శిస్తున్నది.
మహిళల రక్షణ, భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పే
ప్రయాణికుల సౌకర్యార్థం ఫిరోజ్గూడలో చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానున్నది. కూకట్పల్లి నియోజకవర్గం పరిధి ఫతేనగర్-బాలానగర్ డివిజన్లను అనుసంధానం చేస్తూ ఫిరోజ్గూడలో నిర్మించి
వేసవిలో వన్యప్రాణులకు తగినంత నీటిని అందించడమే కాకుండా వేటగాళ్ల బారి నుంచి వాటిని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నించే వారిపై ప్రత్యేక నిఘ�
జాతీయ రహదారి-65పై రోడ్డు దాటేందుకు పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న బ్లాక్ స్పాట్లను ట్రాఫిక్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు శనివారం పరిశీలించారు. మియాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో
కాజీపేట, నవంబర్ 28: హెల్మెట్ ధరించి బైక్ నడిపితే ప్రాణాలకు భద్రత ఉంటుందని సినీనటుడు సుమన్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట లో ఆదివారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ �
సామాజిక, ఆర్థిక భద్రతలో దేశంలోనే తెలంగాణ టాప్ విద్య, వైద్యం, శాంతిభద్రతల్లో పెద్ద రాష్ర్టాలకంటే ముందు ప్రజలకు న్యాయాన్ని చేరువ చేయటంలో మెరుగైన స్థితి యాక్సెస్ (ఇన్)ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదికలో వెల్�