Tragedy | భార్య మీద కోపంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. తన రెండేళ్ల కూతురికి సపోటా పండులో విషం పెట్టి హత్య చేశాడు. అనంతరం అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Manish Malhotra Mother | ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సావిత్రి మల్హోత్రా (90) వృద్ధాప్య సమస్యల కారణంగా ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు.
AP News | ఓ తల్లి చేసిన పని ఐదేళ్ల బాలిక ప్రాణం తీసింది. భర్తను బెదిరించేందుకు కూల్డ్రింక్ బాటిల్లో పురుగుల మందు తీసుకురాగా.. అది తెలియక తాగిన పాప మరణించింది. ఏపీలోని ఏలూరు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Vikarabad | ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడిని పెండ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు ససేమిరా అనడంతో వారికి కన్న కూతురే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చింది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా బంట్వార�
Hyderabad | ఎదుగుతున్న కుమారుడి ఉజ్వల భవిష్యత్తుకు బాటలేయాల్సిన తల్లి విషమిచ్చి కానరాని లోకాలకు పంపింది. నవమాసాలు మోసిన కన్న కొడుకుకు తానే స్వయంగా విషమిచ్చి కడతేర్చింది. కొడుకు మరణం తర్వాత తాను ఈ లోకంలో ఉండలే�
Tragedy Love Story | దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో పెళ్లయిన వారం రోజులకే క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడింది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే మనస్తాపంతో దీపావళి నాడు భర్త కూడా తనువు చాలించాడు.
Tragedy | దసరా సెలవు విషయంలో ఇద్దరు ఆయాల మధ్య జరిగిన గొడవకు రెండు నెలల పసికందు బలైంది. సెలవు దొరక్క విధుల్లోకి వచ్చిన ఆయా.. చిన్నారికి పాలుపట్టకపోవడంతో ఆకలితో ఏడ్చి ఏడ్చి మరణించింది.
Tragedy | తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ముందురోజు అబ్బాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసిన అమ్మాయి మరుసటి రోజు అదే రైల్వే ట్రాక్పై పడుకుని తనువు చాలించ
AP News | విధి వంచించిన ఓ యువకుడిని సొంతవాళ్లే మోసం చేశారు. అంతా బాగున్నప్పుడు విదేశాలకు వెళ్లి లక్షలు సంపాదించి పంపిస్తే.. వీల్చైర్లో పడితే ట్రీట్మెంట్ కోసం డబ్బులు కట్టాల్సి వస్తుందని కనీసం ఇంట్లోకి కూ�
ఉపాధి కోసం కుటుంబాన్ని వదిలి గల్ఫ్ వెళ్లిన ఓ వ్యక్తి అర్ధాంతరంగా చనువు చాలించాడు. చాలా రోజుల తర్వాత సెలవుల్లో స్వగ్రామానికి బయల్దేరిన అతను ఇంటికి చేరేలోపే అనారోగ్యంతో ప్రాణాలు వదిలాడు.
Tragedy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ యువతి డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇద్దరు పిల్లలపైకి కారు ఎక్కించింది. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముళ్లు దుర్మరణం చెందారు.
Tragedy | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటుండగా కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
Kamareddy | కన్న కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఆ తండ్రి ఆశపడ్డాడు. అనుకున్నట్టుగానే మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయం చేశాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ అంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. క�