చిత్తూరు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం తాగించి, ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
Tragedy | ‘అమ్మా.. మేమేం నేరం చేశామమ్మా? నీ పేగు తెంచుకొని పుట్టిన మమ్మల్ని నీ చేత్తోనే ఎలా చిదిమేయగలిగావమ్మా? నీకు, నాన్నకు మధ్య వచ్చిన మనస్ఫర్థలకు మేమెలా బాధ్యులం అవుతామమ్మా? నీ కడుపున పుట్టినందుకు మాకు ఇంత శి�
Tragedy | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ నర్సు కాన్పు చేసింది. కానీ ప్రసవం అనంతరం తల్లీబిడ్డ మృతిచెందారు.
Funeral Tragedy | ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కోమాలోకి వెళ్లగా, అన్న మృతి చెందాడు. అయితే రెండు రోజులపాటు వేచిచూసిన చెల్లెలు, తల్లిదండ్రులు ఇంకా కోమాలోనే ఉండటంతో దిక్కుతోచనిలో స్థితి లో అన్నకు అంత�
వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం జరిగింది. చిన్నపాటి మనస్పర్థలకే ఓ ప్రేమజంట తనువు చాలించింది. వారి ప్రేమ విషయం తెలిసిన కుటుంబసభ్యులు.. చావులో అయినా వారిని కలిసి సాగనంపాలని ఇద్దరినీ ఒకే దగ్గర ఖననం చేశారు.
Tragedy | భార్య మీద కోపంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. తన రెండేళ్ల కూతురికి సపోటా పండులో విషం పెట్టి హత్య చేశాడు. అనంతరం అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Manish Malhotra Mother | ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సావిత్రి మల్హోత్రా (90) వృద్ధాప్య సమస్యల కారణంగా ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు.
AP News | ఓ తల్లి చేసిన పని ఐదేళ్ల బాలిక ప్రాణం తీసింది. భర్తను బెదిరించేందుకు కూల్డ్రింక్ బాటిల్లో పురుగుల మందు తీసుకురాగా.. అది తెలియక తాగిన పాప మరణించింది. ఏపీలోని ఏలూరు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Vikarabad | ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడిని పెండ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు ససేమిరా అనడంతో వారికి కన్న కూతురే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చింది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా బంట్వార�
Hyderabad | ఎదుగుతున్న కుమారుడి ఉజ్వల భవిష్యత్తుకు బాటలేయాల్సిన తల్లి విషమిచ్చి కానరాని లోకాలకు పంపింది. నవమాసాలు మోసిన కన్న కొడుకుకు తానే స్వయంగా విషమిచ్చి కడతేర్చింది. కొడుకు మరణం తర్వాత తాను ఈ లోకంలో ఉండలే�
Tragedy Love Story | దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో పెళ్లయిన వారం రోజులకే క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడింది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే మనస్తాపంతో దీపావళి నాడు భర్త కూడా తనువు చాలించాడు.
Tragedy | దసరా సెలవు విషయంలో ఇద్దరు ఆయాల మధ్య జరిగిన గొడవకు రెండు నెలల పసికందు బలైంది. సెలవు దొరక్క విధుల్లోకి వచ్చిన ఆయా.. చిన్నారికి పాలుపట్టకపోవడంతో ఆకలితో ఏడ్చి ఏడ్చి మరణించింది.