Telangana | పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కూతురినే అతి కిరాతకంగా నరికి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదయ్య గురువారం ఉదయం కన�
Khammam | భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. బావిలో దూకి సచ్చిపోతానని ఇంట్లో నుంచి వెళ్లిన భార్య నిజంగానే దూకేసిందేమోనని.. ముందు వెనుక ఆలోచించకుండా ఓ భర్త బావిలో దూకేశాడు. ఈత రాకపోవడ�
Jangaon | భార్య మీది కోపంతో ఇద్దరు కూతుళ్లకు కూల్డ్రింక్లో కలిపి విషమిచ్చిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురం గ్రామంలో చోటుచేసుకొన్నది. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు �
Tragedy News | తుర్కియేలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎటుచూసినా విషాద దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. అయిన వాళ్లను కోల్పోయిన వారి ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి.
మృతుడి భార్యకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశం ప్రభుత్వం తరపున అన్నివిధాల ఆదుకుంటాం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ : వరద నీటిలో పడి ఇసాక్పాషా మృతి చెందడం బాధాకరమని