Sachin Pilot: రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టోంక్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ క్లీన్ స్వీప్ చేస్తోంది.
Rajasthan Elections | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. గత నెలన్నర రోజులుగా హోరెత్తిన మైకులు మూతపడ్డాయి. రాజస్థాన్లో 200 అసెంబ్లీ నియోజకవర్�
Sachin Pilot | రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని ఆ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్ల�
Sachin Pilot | రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ (Sachin Pilot) తన భార్య సారా అబ్దుల్లా (Sara Abdullah)తో విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్పించిన తాజా అఫిడవిట్లో ఆ�
రాజస్థాన్ శాసన సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తమను పక్కన పడేశారని, కించపరచే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు నేతలు ఆ పార్టీని వీడ�
వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, కుమ్ములాటలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. నేతల అంతర్గత పోరు ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ఆధిష్ఠానం ఆందోళన చెందుతున్నద�
రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన పైలట్ వర్గాలు కాంగ్రెస్కు పెద్�
కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగం పార్టీ వర్కింగ్ కమిటీలో చోటు దక్కడం పట్ల రాజస్ధాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ కాంగ్రెస్ బల�
CWC | కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పునరుద్ధరించారు. ఆగస్టు 20న భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాజీవ్గాంధీ జయంతి కావడంతో.. అదే రోజు ఖర్గే వర్కింగ్�
Sachin Pilot | తన తండ్రి రాజేశ్ పైలట్ (Rajesh Pilot )పై బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ (Amit Malviya) చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) స్పందించారు. తన తండ్రి బాంబులు వేసిన మాట వాస్తవమేనని, అయితే, మాలవీయ
ప్రజల నమ్మకం, ఆదరణే తనకు పెద్ద ఆస్తి అని, వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, ఈ విషయంలో వెనుకంజ, వెన్ను చూపే ప్రసక్తే లేదని రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ స్పష్టం చేశ�