జైపూర్: రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్(Sachin Pilot) వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టోంక్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ క్లీన్ స్వీప్ చేస్తోంది. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సచిన్ పైలెట్ ధీమా వ్యక్తం చేసినా.. అక్కడ బీజేపీ హవా నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రాజస్థాన్లో బీజేపీ 115 స్థానాల్లో లీడింగ్లో ఉన్నది. 68 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.