రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత.. కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కమలం పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోని నేపథ్యంలో రేసులో ఉన్న పలువురు నేతలు వ్�
Sachin Pilot: రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టోంక్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ క్లీన్ స్వీప్ చేస్తోంది.
Rajasthan Elections | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు (Rajasthan Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ (Polling) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్�
Rajasthan Elections | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు (Rajasthan Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ (Polling) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా, నేడు రాజస్థాన్ ఎన్నికల (Rajasthan Assembly Elections) ఓటింగ్ ప్రారంభమైంది.
Rajasthan Elections | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. గత నెలన్నర రోజులుగా హోరెత్తిన మైకులు మూతపడ్డాయి. రాజస్థాన్లో 200 అసెంబ్లీ నియోజకవర్�
Congress Gurrantees | రాజస్థాన్లో ఓటర్లను మాయ చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న యత్నాలకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. 7 గ్యారంటీల లబ్ధి పొందాలంటే ప్రజలు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఆ పార్టీ చేస్త�
Vote for Note | రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రి ఒకరు ఓట్లకు నోట్ల పంపిణీ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సందర్భంగా పంచిన డబ్బును ఒక మహిళ.. మంత్రి శాంతి ధర్వాల్కు తిరిగి ఇచ్చేస్తున్న దృశ్యాలు సామ�
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge).. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) పేరును పలకబోయి పొరపాటున రాహుల్ గాంధీ (Rahul Gandhi) అని సంభోదించి విమర్శలపాలవుతున్నారు.
Vasundhara Raje | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే (Vasundhara Raje) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఈస్ట్రర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్(ఈఆర్సీపీ) ప్రచారాస్త్రంగా మారింది. 19 జిల్లాల్లోని 2.8 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే ఈ ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత�