ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని గమనించినప్పుడు తరచూ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆయన పట్ల ఈ పది నెలల కాలంలో గౌరవనీయత ఏర్పడకపోవటమన్నది సరే సరి. కానీ, అంతకన్న ముఖ్యంగా తనకు అసలు గౌరవనీయతే అక్కరలేదన్న విధంగా వ్యవహ�
రాష్ట్ర ప్రభుత్వం వానకాలానికి సంబంధించి రైతు భరోసా ఎగ్గొట్టడంపై బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతుభరోసాపై వేసిన కమిటీ రిపోర్టు వచ్చాక వచ్చే సీజన్ ను�
తాము అధికారంలోకి వస్తే ఇప్పుడున్న రూ.10 వేల రైతుబంధు స్థానంలో రూ.15 వేలు ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మొత్తానికే పంటల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడుతున్నారని రైతుల
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్కటి కూడా అమలుచేయకపోగా, ఉన్నవాటిని కూడా ఎగ్గొట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బు
15 రోజుల్లో ఇవ్వాల్సిన నివేదిక నాలుగు నెలలైనా పత్తా లేదు. ఎప్పు డు ఇస్తుందో కూడా తెలియదు. అతీ గతీ లేని నివేదికతో రైతుభరోసా పంపిణీకి లింకు పెట్టారు. రైతుభరోసాపై మంత్రుల కమిటీ నివేదిక వచ్చాకే యాసంగి పెట్టుబ�
అదిగో.. ఇదిగో అంటూ ఆశజూపి వానకాలానికి సంబంధించిన రైతు భరోసాను ఎగ్గొట్టి రైతులను కుదేలు చేసిన రైతన్నకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. కష్టకాలంలో మేమున్నామంటూ..ఆదివారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల�
వానకాలానికి సంబంధించి రైతుభరోసా ఇవ్వలేమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి.
“కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజలను, రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు మొండి చేయి చూపించింది. కాలానుగుణంగా పంటలకు పెట్టుబడి ఇవ్వాల్సిన రైతు భరోసాకు ఎగనామం పెట్టింది. ఎకరా�
నగరంలోని తెలంగాణ చౌక్లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు మోసకారితనం మరోసారి బయటపడిందంటూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. రైతుభరోసా పేరిట ముమ్మాటికీ మోసమే చేసిందని, మంత్రి తుమ్మల వ్యాఖ్యలే ఇందుక
రైతులను నిలువునా మో సం చేస్తూ రేవంత్ సర్కారు రైతుభరోసా ఇవ్వలేమని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించడం పై ఆదివారం ఉమ్మడి జిల్లాలో ఆందోళనలు పె ల్లుబికాయి. బీఆర్ఎస్ నేతలు, రైతులు, ప్రజాసంఘాలు కాంగ్రెస్ సర్కార�
ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వా త మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి పాతరేయాలని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రైతులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కింద ఎకరాకు 15వేల ఇస్తానని నేటికి రైతుభరోసా ఇవ్వని సీఎం రేవంత్రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బా�
రైతు భరోసా ఎగ్గొడితే సహించమని, రైతుభరోసా ఇచ్చే వరకు ప్రభుత్వం పై పోరాడుతామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుక�