‘మహిళలకే మా మొదటి ప్రాధాన్యం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. కల్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తాం. పింఛన్ పెంచుతాం. రైతు భరోసా ఇస్తాం. ఉద్యోగులకు ఆరు నెలల్లోన�
యాసంగి సీజన్ ఆరంభమవుతోన్న రైతు భరోసాకు అతీగతీ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నాలుగు పంట కాలాలు ముగిశాయి. ఇప్పటి వరకు ఠంచనుగా పెట్టుబడి సాయం అందిన దాఖలాలు లేవ�
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) రైతాంగానికి చేసిన మోసాలకు ఖమ్మం కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. వీరన్న బలవన్మరణం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప�
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నది. పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న ‘రైతు భరోసా’లో కోతలకు మళ్లీ రంగం సిద్ధం చేస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు ఉత్సాహం చూపడం లేదు. ప్రధానంగా రైతులకు సంబంధించిన హామీల విషయంలో తాత్సారం చేస్తూ మోసం చేస్తోంది. అధికారంల
రైతులకు యాసంగి ధాన్యం బోనస్ను కాంగ్రెస్ సర్కారు ఎగవేసినట్టేనా? అన్నదాతలు ఆ బోనస్ సొమ్ము గురించి మర్చిపోవాల్సిందేనా? పాత బకాయిలు చెల్లించకుండా కొత్త బోనస్ చెల్లింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనా? ఇ�
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పుడు రైతుకన్నీరు తుడిచి సాగును సమున్నతంగా నిలపాలనేది కేసీఆర్ తపన. అందుకే, ఆయన పాల నాకాలంలో సాగు బాగుపడి రైతు రాజవ్వడం తిరుగులేని సత్యం. ఆ స్వప్నం నిజమైనట్టే, ఈ సత్యం పదే పదే
రైతు భరోసా అందక.. అప్పుల భారం మోయలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లి పంచాయతీ పరిధిలోని రణంగుట్ట తండాకు చెందిన రైతు విస్లావత్ రవి (40)కి ఎకర్నర పొల
తొమ్మిది రోజుల్లో రూ .9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని గొప్పలకు పోయిన రేవంత్రెడ్డి ప్రభుత్వం సరిగ్గా నెల తిరక్క ముందే 15 రోజుల్లో రూ. 15 వేల కోట్లు జనం దగ్గర నుంచి గుంజుకునే లిక్కర్ పాలసీ అమల్లోకి తెస్తున్నద
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే తంత్రాన్ని అమలు చేసే పనిలో పడింది.