రైతు భరోసా అందక.. అప్పుల భారం మోయలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లి పంచాయతీ పరిధిలోని రణంగుట్ట తండాకు చెందిన రైతు విస్లావత్ రవి (40)కి ఎకర్నర పొల
తొమ్మిది రోజుల్లో రూ .9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని గొప్పలకు పోయిన రేవంత్రెడ్డి ప్రభుత్వం సరిగ్గా నెల తిరక్క ముందే 15 రోజుల్లో రూ. 15 వేల కోట్లు జనం దగ్గర నుంచి గుంజుకునే లిక్కర్ పాలసీ అమల్లోకి తెస్తున్నద
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే తంత్రాన్ని అమలు చేసే పనిలో పడింది.
Satyavati Rathod | నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు నాట్లు వేసుకునే సమయంలో రైతుబంధు ఇచ్చి ఆదుకుంటే..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా నిధులను వేసిందని మాజీ మంత�
రైతుభరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు ఎటువంటి పర్యవేక్షణ చేయకుండానే ఇష్టానుసారంగా కార్యాలయంలో కూర్చొనే రైతుభరోసాకు రైతులను ఎం�
‘కాంగ్రెస్ పాలనలో రైతు భరోసాకు దిక్కులేదు, రైతు రుణమాఫీకి మొక్కులేదు.. చివరికి అప్పులు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఎరువులు కూడా కరువయ్యాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్త
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హె చ్చరించారు. కొల్లాపూర్ నియోజకవర్గం లో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయకపోవడం, రైతుభరోసా సరిగా ఇవ్వకపోవడం వంట�
రైతు భరోసాకు మరోసారి చాలా మంది రైతులు దూరమయ్యే పరిస్థితి వస్తున్నది. వివరాలు ఇవ్వలేదని సాకు చూపి 20 వేలకు పైగా మందికి రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపే ప్రయత్నం కనిపిస్తున్నది.
కొడంగల్లో రేవంత్రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదని, ఎటువంటి అధికారాలు లేని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి అధికారులు కొమ్ముకాస్తూ.. అధికారిక లాంఛనాలతో స్వాగతాలు పలుకుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర