అందని రైతు భరోసాతో రైతులు అవస్థలు ప డుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో వానకాలం సాగు ప్రా రంభమైంది. సాగు కోసం భూములు సిద్ధం చేసుకుంటున్న రైతులు అడపాదడపా వర్షాలు కురుస్తుండండతో విత్తనాలు వేసేందుకు సిద్�
యాసంగి రైతుభరోసాకు రేవంత్ సర్కార్ ఎగనామం పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు విడతలుగా రెండు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా నిధులు పంపిణీ చేసిన సర్కార్.. నెల దాటినా మూడో విడత పంపిణీ ఊసెత్తడం ల�
వానకాలం సీజన్కు రైతులు సిద్ధమవుతున్నారు. పొలాలు దుకులు దున్నేందుకు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. రోహిణి కార్తెలో పడే వర్షాలతో దుక్కులు సిద్ధం చేసి, ఒకటి రెండు భారీ వర్షాలు పడగానే విత్తనాలు వేయాల్సి�
Jeevan Reddy | రాష్ట్ర ప్రజానికంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఆరోపించారు.
వానకాలం సీజన్ మరో వారం రోజుల్లో ప్రారం భం కానుంది. రైతులు భూములు సిద్ధం చేసి విత్తనాలు నాటేందుకు ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది వానకాలం రైతులకు కలిసిరాకపోవడంతో ఈ ఏడాది ఆశలు పెట్టుకున్�
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ ఝూటా మాటలే. గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారింది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. ‘తానా’ అంటే ‘తందానా..’ అంటూ భజన చేయడం రాష్ట్ర వ్�
యాసంగి సీజన్ పూర్తయి, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావొస్తున్నా రైతుకు మాత్రం పంట పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నదాతలు మండిపడుతున్నారు. ఈ నెల చివరలో ఖరీఫ్ సీజన్
దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులతో బీఆర్ఎస్ రైతు పోరాటాన్ని ఆపలేరని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. అన్నదాత మేలు కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ ప్రశ్నలకు �
మార్పు’ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా, తప్పుడు దారిలో నడుస్తున్నదనే విమర్శలు పెరుగుతున్నాయి. అవినీతి రహిత పాలన, స్వంత రాజకీయాలకు స్వస్తి, ఉద్యమకారులకు న్యాయ
రైతుభరోసా పథకం అమలవుతోన్న తీరు హాస్యాస్పదంగా మారుతోంది. పంటల సీజన్ ప్రారంభంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం సీజన్ ముగుస్తోన్న పత్తా లేకుండా పోతోంది. ఒక సీజన్లో నగదు సాయం అందితే... మరో సీజన్కు సంది�
ప్రభుత్వం నుంచి రైతులు, పింఛన్దారులకు వచ్చే పెన్షన్, రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాల డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు ఖాతాలను బకాయిల పేరుతో హోల్డ్లో పెడుతున్నారు.
Indiramma Atmiya Bharosa | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అభాసుపాలవుతున్నది. రెండున్నరేండ్ల క్రితం అధికారంలోకి వస్తే భూమిలేని నిరుపేదలకు రైతు భరోసాలాంటి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి�
మొన్న ఎకరం.. నిన్న ఎకరం.. రేపు మరో ఎకరం.. ఎల్లుండి ఇంకో ఎకరం.. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతుభరోసా’ పథకం తీరు. రైతులకు వ్యవసాయ సీజన్ ప్రారంభంలో ఒకేసారి పెట్టుబడి సాయం అందించాల్సిన కాంగ్రెస్ �