కాంగ్రెస్ మాయ మాటలను ఎవరూ నమ్మరని మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు పక్కన నిర్మించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు
నాలుగు రోజుల్లోనే రూ. 6590.37 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్టు వెల్ల�
Rythu Bharosa | ‘మీ 30 నెలల ముదనష్టపు పాలనలో దాదాపు రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా రేవంత్రెడ్డి?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే త�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా వంచిస్తున్నదని, రైతు భరోసా కింద రైతాంగానికి ఈ ప్రభుత్వం ఏకంగా రూ.29,300 కోట్లు బాకీ పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ సరార్ ఎగ్గొట్టిన రూ.30 వేల కోట్ల రైతుభరోసా బాకీ ఎప్పుడిస్తరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కౌలు రైతులకు రైతు భరోసా పథకం ద్వారా తక్షణమే నిధులు విడుదల చేయాలని కౌలు రైతు సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండమీది వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చండూరు పట్టణ కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడ�
Rythu Bharosa | అక్షరాల రూ.28 వేల కోట్లు...! రైతుభరోసా కింద రైతులకు రేవంత్రెడ్డి సర్కార్ బాకీ పడ్డ మొత్తమిది. ఇదేంటి.. ఇంత భారీ మొత్తం బాకీ ఎలా ఉంటుందనే సందేహం రావొచ్చు.
ప్రజలు ఇచ్చిన తాతాలిక అధికారాన్ని చూసుకొని కండ్లు నెత్తికెకిన కాంగ్రెస్ ప్రభుత్వమే తన పొలిటికల్ బ్యాలెన్స్ పూర్తిగా కోల్పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ధ్వజమెత్తారు.
కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు, గతంలో పాసు బుక్కు వచ్చి రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ రైతులకు సూచించారు.
ప్రభుత్వం వానకాలం (ఖరీఫ్) రైతు భరోసా నిధులను ఈనెల 30 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించిందని, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు శుక్రవా�