రాష్ట్రంలో యాసంగి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేయనున్నది. విడతల వారీగా పంపిణీలో భాగంగా తొలి విడతలో ఒక్క ఎకరా ఉన్న రైతులకే రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది.
రైతు భరోసాపై రైతులకు నమ్మకం సన్నగిల్లింది. సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చివరలో.. అది కూడా విడుతల వారీగా ఇస్తామని చెబుతుండడంతో పథకం ఉద్దేశం నీరుగారుతోంది. గతేడాది అక్టోబర్లో ప్రారంభమ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు చూస్తే కోటలు దాటుతున్నయ్.. ఇచ్చిన హామీల అమలు చూస్తేనేమో నీటి మీద రాతల్లాగా మిగులుతున్నయ్. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు ఐనా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సరిగ్గా �
ప్రభుత్వం యాసంగి రైతుభరోసా డబ్బులను ఏకకాలంలో చెల్లించాలని, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐయూకేఎస్ నాయకులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు.
Rythu Bharosa | 28.02.2026 తేదీ వరకు కొత్తగా పట్టా పాస్బుక్ పొందిన డిజిటల్ సైన్ అయిన రైతులు, అలాగే ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోని రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని రాయపోల్
మండల వ్యవసా
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా డబ్బులను ఏకకాలంలో రైతులకు చెల్లించాలని అలాగే రైతులు పండించిన పంటలకు మొక్కజొన్న, ఎర్రజొన్న,ఇతర పంటలకు కనీసం మద్దతు ధరలను అమలు చేయాలని �
Rythu Bharosa |ఈ నెల 22న రైతులందరికీ ఎకరం భూమికి రైతుభరోసా విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గతంలో రైతుబంధు, రైతుభరోసా పథకాల కింద సాయం అందించే తేదీకి 15 రోజుల ముందే కొత్త రైతుల రిజిస్ట్రేషన్
Rythu Bharosa | యాసంగి రైతుభరోసా నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్.. అనూహ్యంగా కొత్త విధానం తీసుకొచ్చింది. రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా జమ చేయాలని నిర్ణయించిం�
రైతుభరోసా అమలుపై మరో ప్రచారం వెలుగులోకి వచ్చింది. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి మూడు, నాలుగు దఫాలుగా ఫేక్ ప్రచారాలకు తెర లేపిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మరోసారి తేదీలు ఖరారు చేసినట్లుగా ప్రకటనలు వెలువడ్�
Rythu Bharosa | మున్సిపాలిటీ ఎన్నికల తరువాత రైతు భరోసా వేస్తామన్నారు.. ఆ తొమ్మిది వేల కోట్లు ఏమయ్యాయి ? అంటూ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన�
Niranjan Reddy | అధికారులు ప్రజల పక్షాన నిలబడాలి కానీ.. రాజకీయ నాయకుల కొమ్ముకాయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మూడు సీజన్లలో రైతు భరోసా ఎగ్గొట్టారని తెలిపారు. దేవుళ్లప�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తు విత్తిన నాటి నుంచి పంట కోతకు వచ్చి అమ్ముకునేదాకా అన్నీ కష్టాలే. రైతుల సంక్షేమం గురించి ఏనాడు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరో నెల రోజు�
కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 10వ తేదీన ఆర్బీఐ నుంచి రూ.9 వేల కోట్ల రుణం సేకరించింది. యాసంగి రైతుభరోసా వేయడానికేనంటూ అనుకూల మీడియా ద్వారా ఊదరగొట్టింది. ఇప్పటికీ నెల గడిచిపోయింది.
రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు చేతులురాని రేవంత్రెడ్డి సర్కార్ ఆడంబరాలకు మాత్రం లక్షలు వెచ్చిస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారుల ఫర్నీచర్ల కోసం కోట్లకు కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నది.