రైతుబంధు కింద ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు వస్తాయని రైతులు ఓటు వేస్తే ఉన్న రూ.10 వేలూ పోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత బస్సు తప్ప
Harish Rao | రేవంత్ రెడ్డి పాలనలో రైతు సంక్షేమానికి రాహు కాలం.. వ్యవసాయానికి గ్రహణం పట్టిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన�
డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప.. అడుక్కుతినే బతుకు వద్దంటూ రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఆ�
దగా అంటే ఏమిటో.. మోసం ఎలా చేయవచ్చో.. రాష్ట్ర రైతాంగానికి తెలిసివచ్చినట్టుగా మరెవరికీ అనుభవంలోకి రాలేదు. నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైన కాంగ్రెస్ సర్కారు తీరే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస
కాంగ్రెస్ సర్కారు రాకతో రైతాంగం కష్టాల్లో పడింది. పంట సాగుకు ముందే ఖాతాల్లో పెట్టుబడి సాయం పడే జమానా పోయింది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చెప్పినట్లే రైతుబంధు పథకాన్ని రేవంత్ ప్రభుత్వం అటకెక్కించింది
ఏడాదిలోనే ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు అప్పులపాలై, సాయం అందక ప్రాణాలు తీసుకున్న రైతులుపదేండ్లపాటు నిబ్బరంగా నిలబడిన తెలంగాణ.. మళ్లీ చావులను కండ్ల చూస్తున్నది.
చివరి విడతగా 3.13 లక్షల మంది రైతులకు రూ.2,747 కోట్ల రుణమాఫీని పూర్తి చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీని పూర్తిచేసినట్టు స్పష్టంచేశారు.
ప్రజల ప్రయోజనార్థం భూములు సేకరిస్తే పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని, అంతే తప్ప పాలమూరు సభలో 10 లక్షలు కాకుంటే 20 లక్షలు నేనిస్తా.. అని రేవంత్రెడ్డి అనడం ఏమిటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిల�
రేవంత్రెడ్డి బై డిఫాల్డ్ ముఖ్యమంత్రి అయ్యాడని, రెండురోజుల క్రితం మహబూబ్నగర్ సమావేశంలో ఫ్రస్ట్రేషన్, పరేషాన్లో ఏమేమో మాట్లాడారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చే�
సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రైతుబంధు �
‘ఇదేం పాలన సారూ? రైతుబంధు లేదు, బోనస్ లేదు.. ఒక్క హామీ అమలైతలేదు.. ఆరు గ్యారెంటీలు ఇచ్చేదాకా కాంగ్రెస్తో కొట్లాడుండ్రి’ అని కేటీఆర్తో గిరిజన రైతులు ఆవేదన వెలిబుచ్చారు.
పేదలు, రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేయడంలేదని.. సొంత అన్న, అదానీ, సొంత అల్లుడు, సొంత తమ్ముడి కోసమే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చింత లేకుండా ప్రభుత్వం అందించిన రైతుబంధు పెట్టుబడి సాయంతో పంటలను సకాలంలో సాగు చేసుకున్న అన్నదాత.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.